Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో విడుదల చేశారు. ద్వితీయ సంవత్సరంలో ఉన్న మొత్తం 5,08,672 విద్యార్థులందరూ...
నవోదయ ప్రవేశపరీక్షకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ ప్రారంభం, ఆగస్టు 11న పరీక్ష నిర్వహణ
జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్టు(జేఎన్వీఎస్టీ)ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి గాను జేఎన్వీఎస్టీ-2021 ప్రవేశ...
రేపే ఘనంగా టోక్యో ఒలింపిక్స్-2020 ప్రారంభం
జపాన్ లోని టోక్యో నగరంలో జూలై 23, 2021 నుంచి ఆగస్టు 8, 2021 వరకు ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. ఒలింపిక్స్ మహా క్రీడా సంబరం రేపు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ...
వైఎస్ఆర్ కాపు నేస్తం : 3,27,244 మంది మహిళల ఖాతాల్లో రూ.490.86 కోట్లు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 22, గురువారం నాడు రెండో ఏడాది “వైఎస్ఆర్ కాపు నేస్తం” పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా 3,27,244...
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ తేదీ ఖరారు
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 25వ తేదీన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల...
ఏపీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాల విడుదల రేపే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను జూలై 23, శుక్రవారం సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...
కేరళ రాష్ట్రంలో జూలై 24, 25 తేదీల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యలపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వీకెండ్ అనగా జూలై...
67 శాతం మందిలో యాంటీబాడీలు, ఐసీఎంఆర్ నేషనల్ సీరో సర్వేలో వెల్లడి
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన 4వ రౌండ్ దేశవ్యాప్త సీరోలాజికల్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో దేశ జనాభాలో ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ...
దేశంలో తోలి బర్డ్ ఫ్లూ మరణం నమోదు, ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ 11 ఏళ్ల బాలుడు మృతి
దేశంలో తోలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చికిత్స పొందుతూ హర్యానాకు చెందిన 11 ఏళ్ల బాలుడు బర్డ్ ఫ్లూతో...
మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ, వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను షేర్...