Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
నవంబర్ 26 న పాడి పశువులు పంపిణీకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత, ఆసరా లబ్ధిదారులైన మహిళలకు నవంబర్ 26 న పాడి పశువులు పంపిణీ చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ అంశంపై గురువారం...
కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం
విజయవాడ లోని కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా...
వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళలకు రూ.4,500 కోట్లు అందజేత, ఆగస్టు 12 న ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా స్వయం సాధికారితపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఆగస్టు 3, సోమవారం నాడు...
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన: బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేత
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 12...
విశాఖ గ్యాస్ లీక్ ఘటన: రూ.30 కోట్లు పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 11...
గ్యాస్ లీక్ పై స్పందించిన ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే...
గ్యాస్ లీక్ బాధితులకు సీఎం జగన్ పరామర్శ, రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటన
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రసాయన వాయువు వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే 9...
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ఆరా, సీఎం జగన్ కు ఫోన్
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన చోటుచేసుకున్న భారీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విశాఖ ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా...
‘జగనన్న విద్యాదీవెన’ కింద రూ.4,000 కోట్లకు పైగా విడుదల -సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఇప్పటికే అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న వసతి దీవెన పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన"...
ఏపీ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను ప్రభుత్వం దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్...