Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీకి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు, 10 నిమిషాల్లో ఫలితం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం ఒక లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు రాష్ట్రానికి చేరాయి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ...
కరోనా సోకిన వారిపట్ల వివక్ష చూపొద్దు – ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏప్రిల్ 1, బుధవారం నాడు సాయంత్రం 5 గంటలకు కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు....
గవర్నర్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో మార్చ్ 30 , సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న...
కరోనాపై పోరుకు ఏపీకి మేఘా సంస్థ రూ.5 కోట్ల భారీ విరాళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 12కి పెరిగినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి...
3 నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మార్చ్ 27, శుక్రవారం నాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని సచివాలయంలోని కేబినెట్ హాల్లో కాకుండా కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేశారు. అలాగే సీఎం...
ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో కరోనాపై ఏపీ ప్రభుత్వం తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 12కి పెరిగినట్టుగా రాష్ట్ర వైద్య...
సాయంత్రం 5 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చ్ 26, గురువారం సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ...
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చ్ 31 వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను...
వైసీపీలో చేరిన మాజీ మంత్రి బాలరాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీలోకి మరోసారి భారీస్థాయిలో వలసలు మొదలయ్యాయి. కీలక నాయకులతో పాటుగా జిల్లా, మండల స్థాయిల్లో కూడా పలు పార్టీల నుంచి...
వైసీపీలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్
టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా ఆయన టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ...