Home Search
కంటి వెలుగు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలోని 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే.. ఈ కుటుంబానికి పెద్ద సీఎం కేసీఆర్ – అసెంబ్లీలో...
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అసెంబ్లీ వేదికగా ఆయన విపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్...
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణా కార్యక్రమాలు భేష్ – పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
రాష్ట్రంలో ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమంపై అధ్యయనం నిమిత్తం పార్లమెంటరీ స్ధాయి స్టాండింగ్ కమిటీ శుక్రవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్య ఆరోగ్య...
బీఆర్ఎస్ బహిరంగ సభ: సీఎం కేసీఆర్కు సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై మూడు రాష్ట్రాల (కేరళ, ఢిల్లీ, పంజాబ్) ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్...
ఖమ్మం జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, పాల్గొన్న 3 రాష్ట్రాల సీఎంలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ...
రేపే ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ.. భారీ ఏర్పాట్లు చేసిన నేతలు, గులాబీమయమైన పట్టణం
రేపు ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో దీనిని విజయవంతం చేసేందుకు...
రేపే ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, నేడే హైదరాబాద్ చేరుకోనున్న మూడు రాష్ట్రాల సీఎంలు
ఖమ్మంలో రేపు (జనవరి 18, బుధవారం) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తోలి బహిరంగ సభను భారీస్థాయిలో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పార్టీ...
సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని పోటీగాని ఎవరు లేరు: సీఎం కేసీఆర్
మహబూబ్నగర్ సమీపంలోని పాలకొండ వద్ద 22 ఎకరాలలో రూ.55.20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్) ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రారంభించారు. తొలుత పోలీసుల...
ఘనంగా ఆరంభమైన టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవ వేడుకలు.. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్లీనరీకి హాజరైన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్లీనరీకి రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో...
ప్రజావైద్యం, ఆరోగ్య రంగాల్లో తెలంగాణ రోజురోజుకు గుణాత్మక పురోగతిని సాధిస్తుంది: సీఎం కేసీఆర్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చక్కటి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం...
వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం రావొద్దు, హెల్త్ హబ్స్ ఏర్పాటుపై సీఎం జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, కంటివెలుగుతో పాటు ఇతర ప్రాధాన్య కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ...