Home Search
కంటి వెలుగు - search results
If you're not happy with the results, please do another search
ముద్రగడకు కాపులపై ప్రేముందా?
కాపుజాతి అనే పదాన్ని తెరపైకి తెచ్చి.. ఆ జాతికి రాజ్యాధికారం తేవడమే తన లక్ష్యం అని పదేపదే చెప్పే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు.? ప్రజలు మరచిపోతున్నారన్న తరుణంలో లేఖలో,...
రాముడికి దూరం.. కాంగ్రెస్కు శాపమేనా?
రామ జన్మభూమిలో ఈరోజు బాల రామ విగ్రహ ప్రతిష్ఠాపన ఘట్టం అద్భుతంగా సాగింది. కొందరు వ్యతిరేకించినా ఎందరో జై కొట్టారు. దేశ మంతా ఉద్విగ్నంగా ఈ మహత్తర ఘట్టాన్ని టీవీల ముందు వీక్షించింది....
ఉచిత ప్రయాణం ఆర్టీసీకి మేలు చేస్తోందా?
తెలంగాణలోని ఆర్టీసీ ఇప్పటికే తీవ్రమైన నష్టాల్లో ఉంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటించింది. దీంతో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు ఇక ఆర్టీసీ పని అంతే అని...
“గ్లామర్” లేని ఎన్నికలు
భారతీయ జనతా పార్టీ తాజాగా 40 మందితో స్టార్ క్యాంపెనర్ల జాబితా ప్రకటించింది. అందులో కూడా బీజేపీ నాయకురాలు విజయశాంతి పేరు లేదు. టికెట్ల జాబితాలోనూ ఇప్పటి వరకూ రాలేదు. మున్ముందు వస్తుందన్నదీ...
మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోన్న డ్రాగన్ కంట్రీ
చైనా నుంచి మొట్టమొదటిగా బయటకు వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించిన విషయాన్ని కలలో కూడా ఎవరూ మరిచిపోలేరు. కంటికి కనిపంచని ఆ కరోనా రక్కసి కళ్ల ముందే ఎన్నో ప్రాణాలను...
చీమ చిటుక్కుమన్నా యుద్ధమే.. అలాంటిది ప్రాణమే పోతే..!
ఎన్నికల వేళ ఆయా రాష్ట్రాల్లో ఏ చిన్న ఘటన వెలుగులోకి వచ్చినా.. దాని చుట్టూ పెద్ద రాద్దాంతమే జరుగుతుంది. అది అధికార పక్షానిదైతే విపక్షం.. విపక్షానిదైతే అధికార పక్షం ఆందోళనలకు శ్రీకారం చుడతాయి....
లోకేశ్ రాజకీయాలు దేనికి సంకేతం?
నారా చంద్రబాబునాయుడి కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. తండ్రి జైలు పాలుకావడం.. తననూ కేసులు చుట్టుముట్టడం.. పార్టీని నడిపించే బాధ్యత...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: కొనసాగుతున్న బడ్జెట్పై చర్చ, నేడు సమాధానమివ్వనున్న మంత్రి హరీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు బుధవారం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు శాసనసభ, శాసన మండలి ఉభయ సభల్లో బడ్జెట్పై సాధారణ చర్చ చేపట్టారు. ఇక దీని తర్వాత రాష్ట్ర ఆర్ధిక...
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ సహా ఇతర ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, పలువురు జాతీయ నాయకులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ముఖ్యమంత్రులు కేసీఆర్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తదితరులు...
ఆగ్రాలో కొత్త వేరియంట్ కలకలం.. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్
చైనాను వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఇతర దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అక్కడ వెలుగు చూసిన కొత్త వేరియంట్ బీఎఫ్.7 ప్రస్తుతం భారత్లో కలవరం సృష్టిస్తోంది. ఇప్పటికే 4 కొత్త...