Home Search
పీవీ సింధు - search results
If you're not happy with the results, please do another search
టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన భారత అథ్లెట్లకు బీసీసీఐ నగదు నజరానా
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈసారి ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు సహా మొత్తం ఏడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ఈ నేపథ్యంలో...
టోక్యో ఒలింపిక్స్-2020 : అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని భారత్ అథ్లెట్లకు ప్రధాని మోదీ పిలుపు
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ నుంచి పాల్గొనే అథ్లెట్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అథ్లెట్లు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే ముందు వారికి ప్రేరణను అందించడం,...
ఒలంపిక్స్ లో పాల్గొనే ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు, ఒక్కొక్కరికి 5 లక్షల చెక్ అందజేత
జపాన్ లోని టోక్యో నగరంలో జూలై 23, 2021 నుంచి ఆగస్టు 8, 2021 వరకు ఒలింపిక్స్ క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశం తరపున...
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి జాతీయ కమిటీ, సభ్యులుగా సీఎం కేసీఆర్, సీఎం జగన్, చంద్రబాబు
దేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైర్మన్ గా దేశంలో 259 మంది ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి జాతీయ...
రాజీవ్ ఖేల్రత్న పురస్కారానికి రోహిత్ శర్మ నామినేట్
దేశంలో క్రీడలకు సంబంధించి అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ నామినేట్ అయ్యాడు. రోహిత్ శర్మతో పాటుగా రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3, శుక్రవారం నాడు వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో...
కొరియా మాస్టర్స్ టోర్నీ నుంచి తప్పుకున్న సైనా నెహ్వాల్
ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్– 300 టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి ఇతర భారత షట్లర్లు పీవీ సింధు,...
ఈడెన్ లో డే/నైట్ టెస్టు రాత్రి 8 గంటల వరకే
బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాక గులాబీ బంతితో డే/నైట్ టెస్టు ఆడాలని ప్రతిపాదన తేవడం, అందుకు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించిన సంగతి...
కొరియా ఓపెన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన కశ్యప్
కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్ లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తోటి భారత షట్లర్లు సాయిప్రణీత్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ తోలి రౌండ్లోనే వెనుదిరిగినా...