Home Search
బీసీసీఐ - search results
If you're not happy with the results, please do another search
రంజీ ట్రోఫీ రెండు దశల్లో నిర్వహిస్తాం.. బీసీసీఐ
రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. మొదటి విడతలో లీగ్ దశ మ్యాచ్ లను పూర్తి చేస్తామని తెలిపింది. అలాగే, జూన్ లో నాకౌట్ మ్యాచ్ లను నిర్వహిస్తామని బీసీసీఐ...
వెస్టిండీస్ తో వన్డే, టీ20 సిరీస్ : భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ
వెస్టిండీస్ క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్లో మూడు వన్డేలు,...
బీసీసీఐ ఆఫర్ను తిరస్కరించిన విరాట్ కోహ్లీ
అనూహ్య పరిణామాల మధ్య టీమిండియా టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే, కోహ్లీ.. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ముందు జరిగిన ఓ పరిణామం ప్రస్తుతం...
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనాకు కరోనా
బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీకు కరోనా సోకింది. ఈ మధ్యే సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందాక డిశ్చార్జ్ అయ్యి ఇంటికి...
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల
బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో కోల్కతాలోని వుడ్లాండ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ముందుగా ఆయనకు మోనోక్లోనల్ యాంటీ బాడీ...
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ముందుగా కరోనా లక్షణాలు కన్పించడంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలడంతో, సోమవారం రాత్రే గంగూలీ కోల్కతాలోని...
టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ నియామకం, బీసీసీఐ ప్రకటన
టీమిండియా (సీనియర్ మెన్) హెడ్ కోచ్గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఎంపికైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం అధికారికంగా ప్రకటించింది. సులక్షణ నాయక్ మరియు ఆర్పి సింగ్లతో...
ఐపీఎల్ లో కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలు, బీసీసీఐ ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్తగా మరో రెండు జట్లు చేరాయి. దీంతో ప్రస్తుతం ఐపీఎల్ లో జట్ల సంఖ్య 10కి చేరింది. ఈ మేరకు సోమవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి...
దేశీయ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు పెంచిన బీసీసీఐ, అంతర్జాతీయ హోం సీజన్ కు ఆమోదం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 9వ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించింది. ఈ సందర్భంగా బీసీసీఐ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా దేశవాళీ...
టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన భారత అథ్లెట్లకు బీసీసీఐ నగదు నజరానా
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈసారి ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు సహా మొత్తం ఏడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ఈ నేపథ్యంలో...