Home Search
బీసీసీఐ - search results
If you're not happy with the results, please do another search
భారత్లో క్రికెట్ అనేది ఒక మతం, అది డబ్బుకి సంబంధించినది కాదు – బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
భారత్లో క్రికెట్ అనేది ఒక మతం, అది డబ్బుకి సంబంధించినది కాదని పేర్కొన్నారు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. ఈ మేరకు ఐపిఎల్...
బీసీసీఐ కీలక నిర్ణయం, మాజీ క్రికెటర్లు, అంపైర్ల నెలవారీ పెన్షన్లు పెంచుతున్నట్టు ప్రకటన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం కీలక ప్రకటన చేసింది. మాజీ క్రికెటర్లు (పురుషులు, మహిళలు) మరియు మాజీ అంపైర్ల నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్లుగా బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 900 మంది...
ఐపీఎల్-2022లో అత్యుత్తమ గేమ్స్ అందించిన క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్ కు బీసీసీఐ భారీ నజరానా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు...
సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్: భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, కెప్టెన్ గా కేఎల్ రాహుల్
సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జూన్ 9, 12, 14, 17, 19వ...
ఐపీఎల్: ఫైనల్ మ్యాచ్ టైం మార్పు, రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుందన్న బీసీసీఐ
భారత క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. దీనిప్రకారం, ఐపీఎల్...
ఐపీఎల్-2022: 25 శాతం ఆక్యుపెన్సీతో ప్రేక్షకులకు అనుమతి, బీసీసీఐ ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022/15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 26న వాంఖడే స్టేడియంలో 2021 ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్, రన్నర్స్-అప్ కోల్కతా...
బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్స్ : కోహ్లీ, రోహిత్, బుమ్రాకు ఏ+, సీ గ్రేడ్ కు పడిపోయిన హార్ధిక్ పాండ్యా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2021–2022 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించింది. మార్చి 2, బుధవారం నాడు జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్ట్లపై నిర్ణయం...
శ్రీలంకతో టీ20 సిరీస్: గాయంతో రుతురాజ్ గైక్వాడ్ దూరం, బీసీసీఐ ప్రకటన
ప్రస్తుతం భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. లక్నోలో ఫిబ్రవరి 24న జరిగిన మొదటి టీ20లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. ఇక ధర్మశాలలో...
శ్రీలంకతో టీ20 సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ దూరం, బీసీసీఐ ప్రకటన
భారత్, శ్రీలంక జట్ల మధ్య లక్నో, ధర్మశాలల్లో ఫిబ్రవరి 24, 26, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత్...
రంజీ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ.. 8 నగరాల్లో మ్యాచ్లు
రంజీట్రోపి 2022 సవరించిన షెడ్యూల్ని బీసీసీఐ ప్రకటించింది. లీగ్ దశ ఫిబ్రవరి 16 నుంచి మార్చి 5 వరకు జరుగుతుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 13 నుంచి ఆడాల్సి ఉంది....