Home Search
వైఎస్ జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి, బయటకు రావద్దు – సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చ్ 26, గురువారం సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ సందర్భంగా పాటించాల్సిన...
విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 19, బుధవారం నాడు విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు జెన్, ట్రాన్స్ కో యొక్క ఆర్థిక పరిస్థితులను సీఎంకు...
ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు, పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదిక అందజేసిన జీఎన్ రావు కమిటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో డిసెంబర్ 20, శుక్రవారం నాడు జీఎన్ రావు కమిటీ సమావేశమైంది. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ఈ నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన పీవీ సింధు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్ 29, శుక్రవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన సింధు,...
మరోసారి జగన్ 9 సెంటిమెంట్..! వర్కవుట్ అవుతుందా?
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో చర్చనీయాంశం అవుతోంది. గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రూపొందించిన వైసీపీ.. ఈసారి కూడా తొమ్మిది అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈక్రమంలోనే నవరత్నాలు 2.0...
సీఎం జగన్ను కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు.. జీపీఎస్ సహా పలు నిర్ణయాలపై కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు పలువురు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు...
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని...
రేపు విజయవాడలో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమం.. ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (శుక్రవారం, మే 19, 2023) విజయవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 'వాలంటీర్లకు వందనం' కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నగరంలోని ఏ ప్లస్...
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా, అక్కడినుంచే పాలన కొనసాగిస్తా – శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడినుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రూ. 4,362 కోట్ల వ్యయంతో...