Home Search
తెలుగుదేశం - search results
If you're not happy with the results, please do another search
అమరావతి పై త్వరలో నిర్ణయం
సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో రాజధాని నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని నిర్మాణం పై స్పందిస్తూ ఈ ప్రాంతం కట్టడాలకు సురక్షితం కాదని, సాధారణ...
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు కృష్ణా నది వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపుకు గురైన గీతా నగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామా నగర్ లో...
తెలంగాణ, ఏపీలలో ఏకగ్రీవంగా ఎన్నికైనా ఎమ్మెల్సీలు
మాజీ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి ఆయన ఒక్కరు మాత్రమే బరిలో ఉండడంతో ఆగస్టు 19న ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. శాసనసభ కార్యదర్శి...
నన్నపనేని రాజకుమారి రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు అందజేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో...
జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. వేమూరు నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. పార్టీ ఓటమిపై స్పందిస్తూ...
ఆర్టికల్-370 రద్దుకు వైసీపీ, టీడీపీ మద్ధతు
ఆర్టికల్-370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని వైసీపీ, టీడీపీ పార్టీలు స్వాగతించాయి. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, కశ్మీర్ ఎదురుకుంటున్న సమస్యకు మంచి పరిష్కారం చూపించారని...
అన్న కాంటీన్లు మూసివేత?
గత తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్న కాంటీన్లు తాత్కాలికంగా మూతబడ్డాయి. జూలై 31 నాటికీ అన్ని జిల్లాలలో నడుస్తున్న అన్న కాంటీన్లలకు సంబంధిత నిర్వాహకులు తాళాలు...
ఎపిఎఫ్డిసి చైర్మన్ గా అలీ నియామకం
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగు సినీ నటుడు, ప్రముఖ హాస్యనటుడు అలీ వైసీపీ పార్టీలో చేరి, పార్టీ విజయం కోసం పని చేసారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి,...
విద్యుత్ సంస్థలకు హైకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష నిర్వహించాలని గతనెలలో ఉన్నత స్థాయి కమిటీ ని నియమించింది. ఈ సమీక్ష పై ప్రభుత్వం ఒక జీవో కూడ...
ఆంధ్రప్రదేశ్ పీఏసీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్ ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపిక చేసారు. పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే గా గెలుపొందారు....