Home Search
విజయవాడ - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్ లో 12మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12మంది ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలన శాఖ సెప్టెంబర్ 27 శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...
ఉదయ్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
గత కొన్ని రోజులుగా ప్రారంభం వాయిదా పడుతూ వస్తున్నా ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలు, సెప్టెంబర్ 26 గురువారం నాడు పట్టాలెక్కింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య వారానికి 5 రోజులపాటు నడిచే ఈ డబుల్ డెక్కర్...
దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఏపీ ఎంపీలు సమావేశం
దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో ఏపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 24 మంగళవారం నాడు విజయవాడలో సమావేశమయ్యారు. రైల్వేల పరంగా రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం, అమరావతికి...
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీలు, కొత్త పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులను, ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖ రాజకీయనాయకులు...
ఏపీ సీఎం జగన్ ను కలిసిన పీవీ సింధు
ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్...
ఎక్కడికక్కడే టీడీపీ నాయకులు అరెస్ట్
టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీగా 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నిరసన ర్యాలీ ఆపడానికి గుంటూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. చలో ఆత్మకూరు...
పోలవరం పనులు ఎందుకు ఆపారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఈ రోజు మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విజయవాడ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి...
వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 2 సోమవారం నాడు విజయవాడ నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గతంలో...
వైసీపీ సోషల్ మీడియాపై జనసేన ఫిర్యాదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా విభాగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన జనసేన పార్టీ నాయకులు రెండు...