Home Search
విజయవాడ - search results
If you're not happy with the results, please do another search
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు కృష్ణా నది వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపుకు గురైన గీతా నగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామా నగర్ లో...
జాతీయ జెండా ఎగురవేసిన సీఎం వై.ఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం సుందరంగా ముస్తాబు చేసిన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకొని...
ఆగస్టు 15 నుంచి ఏపీలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 13, మంగళవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గ్రామ వాలంటీర్ల బాధ్యతలు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల...
ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం పలికిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 9, శుక్రవారం నాడు విజయవాడలో జరుగుతున్న పెట్టుబడుల అవగాహనా సదస్సులో ఉపన్యాసం చేసారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో నిర్వహించిన ఈ...
ఆగస్ట్ లో బిజీ బిజీగా సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్ట్ 1వ తేదీన తన కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్తున్నారు, నాలుగు రోజుల జెరూసలేం పర్యటన అనంతరం ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు....
విశాఖ పర్యటనలో ఏపీ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విశాఖపట్నంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఏపీ గవర్నర్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జూలై 31న విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్,...
త్వరలో భీమవరానికి పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవలే నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరో, 11 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసారు. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్...
పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ వరుస సమావేశాలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జూలై 26 న నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరో, 11 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసారు. దీని తరువాత ఈ నెల...
కార్గిల్ విజయ్ దివాస్ రోజున మొక్కలు నాటిన ఏపీ గవర్నర్
భారత్,పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగి నేటితో రెండు దశాబ్ధాలు అవుతుంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో, కార్గిల్ సెక్టార్ లో 1999 సంవత్సరంలో మే 3 తేదీ నుండి, జూలై 26 వరకు...
ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. ఉదయం 11:30 నిమిషాలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ ఆయన...