Home Search
%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF %E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినవన్నీ అబద్దాలని నిరూపిస్తా, మాటకు కట్టుబడి రాజీనామా చేస్తారా? – బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం అసెంబ్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందకపోగా.....
అన్నిరంగాల్లో మోదీ సర్కార్ ఘోర వైఫల్యం, తప్పని నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా – సీఎం కేసీఆర్
అన్నిరంగాల్లో మోదీ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందని, తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కుడా సిద్ధమని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ మేరకు ఆయన...
త్రిపురలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చాకే హింసకు ఫుల్స్టాప్ – ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం త్రిపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఆయన బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రెండు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ఈ క్రమంలో ధలాయ్ జిల్లాలోని అంబాస్సాలో మధ్యాహ్నం...
రాజ్యసభలో అదానీ అంశంపై విపక్షాల రగడ.. వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు, ప్రధాని మోదీ స్ట్రాంగ్ కౌంటర్
ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటినుండీ ఉభయసభలలో హీటు పుట్టిస్తున్న హిండెన్బర్గ్-అదానీ వివాదం గురువారం కూడా కొనసాగింది. ఈ క్రమంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి పార్లమెంట్లో ధన్యవాద తీర్మానానికి...
టర్కీ,సిరియా భూకంపం: 15,000 దాటిన మృతుల సంఖ్య , శిథిలాల కింద కొనసాగుతున్న అన్వేషణ
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఇప్పటివరకు ఈ భూప్రళయంలో మృతి చెందిన వారి సంఖ్య 15,000 దాటింది. సోమవారం నాటి భూకంపం కారణంగా టర్కీలో 12,391...
ఆ విషయాల్లోనే బీజేపీ విజయాలు సాధించింది – శాసనసభలో మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన బీజేపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఈ...
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.. పాల్గొన్న ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి కౌంటర్
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కాగా రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించేందుకు లోక్సభ 12 గంటలకు పైగా సమయాన్ని కేటాయించింది. ఈ సందర్భంగా బుధవారం...
టర్కీ, సిరియా దేశాలను వణికించిన భూకంపం.. 1600 మందికి పైగా మృతి, వేలమందికి గాయాలు
దక్షిణ టర్కీ మరియు ఉత్తర సిరియాను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించిన తీవ్ర భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున దక్షిణ టర్కీ మరియు ఉత్తర సిరియాలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ముర్ము కీలక ప్రసంగం, పాల్గొన్న ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. కాగా ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదటి రోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోన్న...
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ముందుగా రాష్ట్రపతి ముర్ము, ఆ తర్వాత ప్రధాని మోదీలు బాపూజీ...