Home Search
%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF %E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ ప్రజలకు బీజేపీ మీద మాత్రమే భరోసా ఉంది – ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలకు బీజేపీ మీద మాత్రమే భరోసా ఉందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో ఏకైక పాన్ ఇండియా పార్టీ బీజేపీయేనని కూడా ఆయన అభివర్ణించారు. ఏ మేరకు న్యూఢిల్లీలో బీజేపీ...
నాపై అనర్హత వేటే కాదు, జైల్లో పెట్టినా సరే మోదీ సర్కార్ పై పోరాటాన్ని కొనసాగిస్తాను – కాంగ్రెస్...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు తర్వాత తొలిసారిగా ఆయన శనివారం మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీతో పాటు పలు ఇతర పార్టీలను కూడా షాక్...
ఢిల్లీ బడ్జెట్పై వివాదం.. ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరారు. 75...
రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా రెండు రోజుల పర్యటనలో భాగంగా మార్చి 20, సోమవారం ఉదయం భారత్కు చేరుకున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్...
ప్రధాని మోదీకి భయపడేది లేదు, విచారణను ఎదుర్కొంటా, ఈడీకి సహకరిస్తా – ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా స్పందించారు. నాడు జైల్లో ఉన్నంత మాత్రాన శ్రీ కృష్ణుడి బలం తగ్గలేదని, అలాగే వనవాసం...
ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లుపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపడంపై ఆమె సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. గురువారం దీనిపై ఆయన తెలంగాణ భవన్లో...
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు, థ్రిల్ సిటీలో ఘనంగా వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నగరంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో అనేకచోట్ల పలు సేవా కార్యక్రమాలు మరియు వివిధ సాంస్కృతిక...
పుల్వామా దాడి ఘటనకు నేటితో నాలుగేళ్లు.. ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోదీ
జమ్మూ-కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులై నేటికి నాలుగేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ ఘటనను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం దీనిపై...
బెంగళూరులో ప్రధాని మోదీని కలిసిన పలువురు కర్ణాటక సినీ, క్రీడా ప్రముఖులు
కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏరో ఇండియా 2023 కోసం బెంగళూరు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నగరంలో ఉన్నప్పుడు పలువురు ప్రముఖులు బెంగళూరులో కలుసుకున్నారు. వీరిలో...
సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినవన్నీ అబద్దాలని నిరూపిస్తా, మాటకు కట్టుబడి రాజీనామా చేస్తారా? – బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం అసెంబ్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందకపోగా.....