Home Search
%E0%B0%B8%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE %E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
కరోనా బారిన పడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. ఒంట్లో కొద్దిగా నలతగా ఉండటంతో పరీక్ష...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో...
జూన్ 2న బీజేపీలో చేరనున్న గుజరాత్ యువనేత హార్దిక్ పటేల్
పటీదార్ కోటా ఉద్యమ నాయకుడు, గుజరాత్ యువనేత హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 2న హార్దిక్ పటేల్ అధికార భారతీయ జనతా...
రాజ్యసభ ఎన్నికలు: 7 రాష్ట్రాల నుంచి 10 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
దేశంలోని 15 రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆయా...
టాస్క్ ఫోర్స్-2024, పొలిటికల్ అఫైర్స్, సెంట్రల్ ప్లానింగ్ గ్రూప్స్ ప్రకటించిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో 'నవ సంకల్ప్ శిబిర్’ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యచరణ సహా పలు అంశాలపై...
చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు, అక్టోబర్ 2 నుంచి భారత్ జోడో యాత్ర
రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మూడు రోజుల ‘చింతన్ శిబిర్’ సమావేశం ఆదివారం నాడు ముగిసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహాత్మా...
కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ షాక్, పార్టీలో చేరాలన్న కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తునట్టు ప్రకటన
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మంగళవారం ప్రశాంత్ కిషోర్ కీలక...
సీనియర్ నేతలతో సోనియా గాంధీ కీలక సమావేశం.. కాంగ్రెస్లో ప్రశాంత్ కిషోర్ చేరికపై నేడు నిర్ణయం?
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను పార్టీలో చేర్చుకోవడంపై సీనియర్ నేతలతో ఈరోజు సోనియా గాంధీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కీలక భేటీ అనంతరం ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్లో చేరడంపై సోనియా...
అధికారం కోసం బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది – సోనియా గాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారం కోసం దేశ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలను "విభజించటం మరియు సమీకరించటం" అనే ఎజెండాతో బిజెపి రాజకీయం...
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభించండి – లోక్సభలో కేంద్రాన్ని కోరిన సోనియా గాంధీ
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కోవిడ్-19 మహమ్మారి కారణంగా, పాఠశాలల్లో గత రెండు సంవత్సరాలుగా నిలిపివేయబడిన మధ్యాహ్న భోజన...