Home Search
%E0%B0%B8%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE %E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటివ్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పార్టీ ఎంపీ, కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్...
ఢిల్లీ: ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ ఆందోళన.. రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్ట్
దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై నిరసన చేపట్టిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలను ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వెలుపల పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరితో పాటు...
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా అంశంపై సోనియా గాంధీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేఖ
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక...
నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఈడీ దాడులు.. ఢిల్లీలోని మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు, కీలక పత్రాలు స్వాధీనం
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో.. ఈడీ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు.. పార్లమెంట్లో దుమారం, క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
గురువారం పార్లమెంట్లో ఒక అనుకోని వివాదంతో దుమారం రేగింది. కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అధీర్ రంజన్ చౌదరి...
నేషనల్ హెరాల్డ్ కేసు: మరోసారి ఈడీ విచారణకు హాజరయిన సోనియా గాంధీ, నిరసనగా రోడ్డుపై బైఠాయించిన రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యారు. మనీలాండరింగ్కు సంబంధించిన కేసులో ఈడీ సోనియాను ప్రశ్నించనుండటం ఇది రెండోసారి. జూలై 21వ తేదీన తొలిసారి...
ఈడీ ముందు హాజరయిన సోనియా గాంధీ.. దేశవ్యాప్త నిరసనలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాతో కలిసి సోనియా ఈడీ ఆఫీసుకు...
గుజరాత్, హిమాచల్ ఎన్నికలకు పరిశీలకులను ప్రకటించిన కాంగ్రెస్.. అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్ నియామకం
ఈ ఏడాది చివరిలో జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఇప్పటినుంచే దృష్టి పెట్టింది. బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రాల్లో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు...
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకి మరోసారి సమన్లు, జూలై 21న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశం
కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం మరోసారి సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం జూలై...
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫంగల్ ఇన్ఫెక్షన్, ఆస్పత్రిలో చికిత్స.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐసీసీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకింది. ఇటీవలే కోవిడ్ -19 బారిన పడిన ఆమెకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోనియా గాంధీ కోవిడ్ అనంతర...