Home Search
మంత్రి రోజా - search results
If you're not happy with the results, please do another search
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటన కొనసాగింది. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా...
ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను...
విశాఖలో హైటెన్షన్.. విమానాశ్రయం వద్ద వైసీపీ నేతల కార్లపై రాళ్ల దాడి
శనివారం విశాఖపట్నంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నగరంలో జేఏసీ ఆధ్వర్యంలో 'విశాఖ గర్జన' ర్యాలీ, భారీ బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ గర్జన ర్యాలీలో...
గ్రాండ్ సక్సెస్ అయిన విశాఖ గర్జన ర్యాలీ.. భారీగా హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, ఏపీ మంత్రుల కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులకు మద్దతుగా అధికార వికేంద్రీకరణపై జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) 'విశాఖ గర్జన' పేరుతో నేడు వైజాగ్లో చేపట్టిన 3.5 కి.మీ మెగా ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ...
తిరుమలలో నూతన పరకామణి, అతిథి గృహాలను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో స్వామివారి ఆలయం వద్ద ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్ వైవీ...
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కనకమామిడిలోని ఫామ్ హౌస్ లో నేడు కృష్ణంరాజు అంత్యక్రియలు
ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలను నేడు (సెప్టెంబర్ 12, సోమవారం) చేవెళ్ల, మొయినాబాద్ దగ్గరలోని కనక మామిడి ఫామ్ హౌస్ లో నిర్వహించనున్నారు. ఈ...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన స్టార్ షట్లర్ పీవీ సింధు, హాకీ క్రీడాకారిణి రజనీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు), అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ.రజనీ మర్యాదపూర్వకంగా...
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. రాష్ట్ర శాసనసభ కార్యాలయం మొదటి అంతస్థులో...
నేడే భీమవరంలో అల్లూరి విగ్రహవిష్కరణ, ఒకే వేదికపైకి ప్రధాని మోదీ, సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (జూలై 4, సోమవారం) పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. దేశంలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి...
సీఎం జగన్ ను కలిసిన స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, డెఫిలింపియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్
స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, డెఫిలింపియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ శుక్రవారం ఉదయం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల బ్యాంకాక్లో జరిగిన థామస్ కప్...