Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
క్వారంటైన్ పూర్తయిన వారికి రూ.2వేలు ఆర్ధిక సాయం – సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు, బాధితులకు అందుతున్న చికిత్స, పలు ఇతర అంశాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాకు రూ.కోటి విరాళం ప్రకటించిన టీటీడీ
కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 3వ తేది వరకు...
స్వీయ నిర్బంధంలోకి గుజరాత్ సీఎం విజయ్రూపానీ
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్రూపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవల తన నియోజక వర్గంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై చర్చించడానికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే...
ఏప్రిల్ 17 నాటికి గోవా గ్రీన్జోన్గా మారే అవకాశం
గత 11 రోజులగా గోవాలో కొత్తగా కోవిడ్ -19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని, ఇకపై కొత్త కరోనా కేసులు రాకపోతే ఏప్రిల్ 17 నాటికి గోవా గ్రీన్జోన్గా మారే...
ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేసిన ట్రంప్
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు నిలిపివేస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన విధంగానే తమ దేశం తరఫున డబ్ల్యూహెచ్ఓకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్...
లాక్డౌన్ పొడిగింపు – కొత్త రూల్స్ ఇవే…
కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ...
బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద వలసకూలీల ఆందోళన
ఏప్రిల్ 14, మంగళవారం నాడు వేల సంఖ్యలో వలస కూలీలు ముంబై లోని బాంద్రా రైల్వేస్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా పనుల్లేక, డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నామని, తిరిగి తమ...
ఏపీలో సప్తగిరి ఛానల్ లో ‘విద్యామృతం’ పేరుతో 10వ తరగతి పాఠాలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంతో 10వ తరగతి పరీక్షల నిర్వహణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3వ...
మే 3 వరకు విమాన, రైళ్లు సేవలు రద్దు చేస్తూ నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నియమ నిబంధనలకు...
ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ లో షరతులతో కూడిన అనుమతులు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఈ రోజు జాతినుద్దేశించి...