Home Search
వ్యాక్సిన్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో నేటి నుంచే కర్ఫ్యూ, మార్గదర్శకాలు ఇవే …
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5, బుధవారం నుంచి కర్ఫ్యూ విధించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 5 నుంచి రెండువారాలు పాటుగా ప్రతి రోజు మధ్యాహ్నం 12...
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ : మళ్ళీ ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మళ్ళీ కరోనా వ్యాక్సినేషన్కు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే ప్రైవేట్ కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లలో 45...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మధ్యాహ్నం 12 తర్వాత పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మే 4, మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం, లాక్డౌన్ మరో వారం రోజులు పొడిగింపు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ ను మరో వారంరోజుల పాటుగా పొడిగిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం నాడు ప్రకటించారు....
కోవిడ్ పాజిటివ్ బాధితులకు మెడికల్ కిట్లను ఇంటి వద్దనే అందజేసేలా ఏర్పాట్లు: సీఎస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డితో కలిసి సీనియర్ అధికారులతో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో శనివారం సమావేశం...
తెలంగాణలో మే 1, 2 వ తేదీల్లో కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేత
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 1 మరియు 2వ తేదీల్లో అన్ని ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలలో (జిసివిసి) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రానికి...
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలాకు వై కేటగిరీ భద్రత
పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదర్ పూనావాలా "వై కేటగిరీ" భద్రత కల్పిస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వ...
మే 2న ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ కేంద్రాల వద్ద నిబంధనలపై ఈసీ ఆదేశాలు
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశంలో పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో సహా...
మే 1 నుండి 18 ఏళ్ళు పైబడినవారికీ కరోనా టీకా, ప్రారంభమైన రిజిస్ట్రేషన్స్
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ పక్రియను మరింత వేగవంతం చేసే దిశగా మూడో దశలో భాగంగా మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు పైబడిన...
అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్, ఆందోళన చెందవద్దని అభిమానులకి విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ యువ కథానాయకుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా...