Home Search
వ్యాక్సిన్ - search results
If you're not happy with the results, please do another search
755 మంది వైద్య సిబ్బంది నియామకానికి సీఎం కేసీఆర్ అనుమతి : మంత్రి ఈటల
కరోనా సమయంలో రాష్ట్రంలో తలెత్తుతున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి సీఎస్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారుల బృందాలను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల...
కరోనాపై పోరు: ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య కీలక ఫోన్ సంభాషణ
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. కరోనాపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా పలు దేశాలు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు...
కర్ణాటక రాష్ట్రంలో రెండు వారాల పాటుగా లాక్డౌన్ విధింపు
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27, మంగళవారం రాత్రి నుంచి 14 రోజుల పాటుగా రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ (కఠిన ఆంక్షలు) అమలు...
కొవాగ్జిన్ ధరపై నిర్ణయం, రాష్ట్రప్రభుత్వాలకు రూ.600, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.1200
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశగా కేంద్రప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు...
ఏపీలో రేపటి నుంచే నైట్ కర్ఫ్యూ విధింపు
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక...
ఇంజక్షన్ లు, వాక్సిన్, ఆక్సిజన్ కేటాయింపులో కేంద్రం వివక్ష : మంత్రి ఈటల రాజేందర్
ఇంజక్షన్ లు, వాక్సిన్, ఆక్సిజన్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గురువారం నాడు...
మే 1 నుంచి 18 ఏళ్ళు పైబడినవారికీ కరోనా టీకా, ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్స్ మొదలు
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం దిశగా కేంద్రప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మూడో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు...
కోవిషీల్డ్ ధరపై నిర్ణయం, రాష్ట్రప్రభుత్వాలకు రూ.400, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.600
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మూడో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18...
లాక్డౌన్ పై స్పష్టతనిచ్చిన ప్రధాని మోదీ, చివరి అస్త్రంగా పరిగణించాలని రాష్ట్రాలకు సూచన
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనా పరిస్థితిపై మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో లాక్డౌన్ పై స్పష్టత నిచ్చారు. నేడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా దేశాన్ని మనం లాక్డౌన్...
రాత్రి 8.45 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8.45 గంటలకు కరోనా పరిస్థితిపై దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. దేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి విజృంభణ...