Home Search
సీఎం వైఎస్ జగన్ - search results
If you're not happy with the results, please do another search
జూన్ మూడోవారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ మూడోవారంలో జరగనున్నట్టు సమాచారం. జూన్ 11 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై...
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, వారి ఖాతాల్లోకి త్వరలో రూ.10 వేలు
కరోనా నియంత్రణ చర్యల్లో దేశవ్యాప్తంగా సుదీర్ఘ లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక వ్యవహారాలపై ప్రభావం పడుతున్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ...
విశాఖ గ్యాస్ లీక్ ఘటన: రూ.30 కోట్లు పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 11...
గ్యాస్ లీక్ పై స్పందించిన ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే...
ఏపీ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను ప్రభుత్వం దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్...
ఏపీకి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు, 10 నిమిషాల్లో ఫలితం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం ఒక లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు రాష్ట్రానికి చేరాయి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ...
కరోనాపై పోరుకు ఏపీకి మేఘా సంస్థ రూ.5 కోట్ల భారీ విరాళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 12కి పెరిగినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి...
3 నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మార్చ్ 27, శుక్రవారం నాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని సచివాలయంలోని కేబినెట్ హాల్లో కాకుండా కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేశారు. అలాగే సీఎం...
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చ్ 31 వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను...
వైసీపీలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్
టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా ఆయన టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ...