Home Search
సీఎం వైఎస్ జగన్ - search results
If you're not happy with the results, please do another search
గ్రామ,వార్డు సచివాలయాలపై కీలక నిర్ణయం, పీఎంయూ కాల్ సెంటర్ ఏర్పాటు
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కోసం పర్చుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్(పీఎంయూ) కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆగస్టు...
ఏపీలో అక్టోబర్ 15 న కాలేజీలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 6, గురువారం నాడు రాష్ట్రంలో ఉన్నత విద్యా విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు....
సెప్టెంబర్ 5న స్కూల్స్ ప్రారంభం, అదే రోజున జగనన్న విద్యాకానుక అందజేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 4, మంగళవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు...
90 శాతం పరీక్షలు కోవిడ్ క్లస్టర్లలోనే చేస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 28, మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులపై...
ఏపీలో స్కూళ్లు ప్రారంభం ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 21, మంగళవారం...
ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకే, 2200 చికిత్సలకు ఆరోగ్యశ్రీ వర్తింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 16, గురువారం నాడు ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలను మరో 6 జిల్లాలలో ప్రారంభించారు. ముందుగా గత జనవరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ‘వైఎస్ఆర్...
వైద్య ఖర్చులు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి, నేటి నుంచి మరో 6 జిల్లాల్లో అమలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత జనవరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు’ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆరోగ్య శ్రీ విస్తరణ సేవల్లో భాగంగా...
ఏపీలో 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు, రూ.11,400 కోట్లు కేటాయింపు – మంత్రి ఆళ్ల నాని
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జూలై 13, సోమవారం నాడు పశ్చిమగోదావరిలోని ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను...
వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు
ప్రకాశం జిల్లాకి చెందిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు జూన్ 10, బుధవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
రేపే ‘జగనన్న చేదోడు’ ప్రారంభం, వారి ఖాతాల్లోకి నేరుగా రూ.10 వేలు జమ
కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమచేయగా,...