Home Search
శ్రీశైలం - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. శ్రీశైలం దేవాలయం ఈవోగా ఎస్.లవన్నను నియమించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా హెచ్.వి...
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్కు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం
గత కొన్నిరోజులుగా కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్ కు తెలంగాణ ప్రభుత్వం మరోసారి...
కేంద్రం కీలక నిర్ణయం, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల
గత కొన్నిరోజులుగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య...
పాలకుల మధ్య సఖ్యత ఉండాలి, పక్క రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టను – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రైతు దినోత్సవంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన రైతు సభలో పాల్గొన్నారు. తన తండ్రి, దివంగత సీఎం...
జలవివాదంపై కేంద్రమంత్రులు షెకావత్, ప్రకాశ్ జవదేకర్ కు సీఎం వైఎస్ జగన్ లేఖలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు వేర్వేరుగా లేఖలు...
తెలంగాణ వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడుతాం: సీఎం కేసీఆర్
నీటి కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకుండా, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వున్నప్పటికీ కృష్ణా నదిపై ఆంధ్ర ప్రదేశ్ నిర్మిస్తున్న చట్టవ్యతిరేక పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన బీజేపీ, నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రచారం
తెలంగాణలో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్ 17 న ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారపర్వంపై దృష్టి సారించాయి. అందులో భాగంగా...
కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏపీకి తరలింపు, అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్ణయాలు
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించిన వివాదాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు అపెక్స్ కౌన్సిల్...
గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులేవీ కొత్తవి కావు, ఉమ్మడి ఏపీలో ప్రారంభించినవే: సీఎం కేసీఆర్
కృష్ణా గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న తీరు, ఏడేండ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని తెలియజేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి...
అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు కాదు, అన్ని అంశాలపై కూలంకశంగా చర్చిస్తాం – సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకశంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఎన్ని రోజులైనా సరే, అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై...