Home Search
సూర్యకుమార్ యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
వెస్టిండీస్తో నేడు మూడో వన్డే, క్లీన్స్వీప్పై టీమిండియా కన్ను
శిఖర్ ధవన్ నేతృత్వంలోని టీమిండియా వెస్టిండీస్పై అసాధారణ ఆటతీరు ప్రదర్శిస్తోంది. వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకెళుతోంది. మొదటి రెండు మ్యాచ్ల్లో ఉత్కంఠ విజయాలతో సిరీస్ దక్కించుకున్న టీమిండియా ఇప్పుడు క్లీన్ స్వీప్పై దృష్టి...
నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో వన్డే.. సిరీస్పై టీమిండియా కన్ను
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా టీమిండియా నేడు రెండో వన్డే ఆడనుంది. ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో శిఖర్ ధవన్ నేతృత్వంలోని టీమిండియా గెలుపే లక్ష్యంగా...
వెస్టిండీస్ తో 5 టీ20ల సిరీస్ కు భారత్ జట్టు ప్రకటన, విరాట్ కోహ్లీ, బుమ్రాకు రెస్ట్
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేల సిరీస్, జూలై 29, ఆగస్టు 1,2,6,7 తేదీల్లో 5 టీ20ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ...
నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య 2వ వన్డే.. సిరీస్పై టీమిండియా కన్ను, విరాట్ కోహ్లి ఆడటం అనుమానమే
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు లార్డ్స్ గ్రౌండ్ వేదికగా టీమిండియా ఇంగ్లండ్తో రెండో వన్డే ఆడనుంది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా మంచి జోష్ మీద...
ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి వన్డే నేడు.. గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరం
ఇంగ్లండ్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 తేడాతో గెలుచుచుకున్న భారత్ ఈరోజు నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా మంగళవారం తొలి వన్డే ఆడనుంది. వన్డేల్లోనూ సత్తాచాటాలని రోహిత్శర్మ...
భారత్-ఇంగ్లండ్ మధ్య నేడు రెండో టీ20.. బరిలోకి దిగనున్న విరాట్ కోహ్లీ, రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం!
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో కీలకమైన రెండో మ్యాచ్ నేడు జరుగనుంది. బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్...
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడే తోలి టీ20 మ్యాచ్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు (జూలై 7, గురువారం) సౌతాంప్టన్ లోని ది రోజ్ బౌల్ స్టేడియంలో తోలి టీ20 మ్యాచ్ జరగనుంది. భారత...
వెస్టిండీస్ తో 3 వన్డేల సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, కెప్టెన్ గా శిఖర్ ధావన్...
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో ట్రినిడాడ్ లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగే...
ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ టెస్టు అనంతరం జూలై 7,9, 10 తేదీల్లో మూడు టీ20లు, జూలై 12,14,17 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్...
బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్స్ : కోహ్లీ, రోహిత్, బుమ్రాకు ఏ+, సీ గ్రేడ్ కు పడిపోయిన హార్ధిక్ పాండ్యా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2021–2022 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించింది. మార్చి 2, బుధవారం నాడు జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్ట్లపై నిర్ణయం...