Home Search
కేటీఆర్ - search results
If you're not happy with the results, please do another search
నిర్మల్ మున్సిపాలిటీలో పీహెచ్సీ వర్కర్ల నియామకాలకు బ్రేక్, అవకతవకలపై విచారణకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాలు
తెలంగాణ లోని నిర్మల్ జిల్లా మున్సిపాలిటీలో ఇటీవల చేపట్టిన పీహెచ్సీ వర్కర్ల నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ మేరకు నియామకాలను నిలిపి వేస్తునట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల...
హైదరాబాద్లో 207 కోట్లతో టీబీ కిట్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్
దావోస్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం పలు అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీనిలో భాగంగా స్వీడన్ దేశానికి చెందిన 'ఈఎంపీఈ డయాగ్నోస్టిక్స్' సంస్థ హైదరాబాద్లో 207...
హైదరాబాద్కు రానున్న జర్మనీకి చెందిన జెడ్ఎఫ్ సంస్థ, ఫెసిలిటీ సెంటర్ ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు కల్పన
హైదరాబాద్ నగరంలో సరికొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. జర్మన్ ఆటోపార్ట్స్ మేకర్ జెడ్ఎఫ్ సంస్థ ఈ ఫెసిలిటీ సెంటర్ను హైదరాబాద్లోని నానక్రామ్గూడలో నిర్మించింది. ఈ మేరకు జెడ్ఎఫ్ ఫెసిలిటీ సెంటర్...
తెలంగాణలో హ్యుందాయ్ సంస్థ రూ.1400 కోట్ల భారీ పెట్టుబడి, దావోస్ లో ప్రకటన
స్విట్జర్లాండ్లోని దావోస్లో మే 22 నుంచి మే 26 వరకు జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో...
తెలంగాణలో రూ. 1000 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు.. దావోస్ వేదికపై ప్రకటించిన స్టాడ్లర్ రైల్ కంపెనీ
దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ అధికారుల బృందం అనేక ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది....
టెట్ పరీక్ష వాయిదా అంశంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రంలో జూన్ 12న నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షను వాయిదా వేయడం కుదరదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. టెట్ పరీక్ష జరిగే జూన్ 12వ...
స్థానికసంస్థల్లో 100శాతం ఆడిట్, వరసగా రెండోసారి నేషనల్ లీడ్ స్టేట్ గా నిలిచిన తెలంగాణ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచాయితీరాజ్ శాఖ ఆడిటింగ్ లో దేశంలో మరోసారి మొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మొదటి స్థానం రావడం పట్ల రాష్ట్ర ఐటీ మంత్రి...
ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరణపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మే 7న ఇక్కడి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించేందుకు అధికారులు అనుమతి నిరాకరించడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కేవలం ప్రభుత్వ ఒత్తిడితోనే ఓయూలో రాహుల్...
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. మన ఊరు-మన బడి అమలుపై కీలక చర్చ
శనివారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. విద్యాశాఖపై నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా 'మన ఊరు-మన బడి' అమలుపై కీలక చర్చ జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం...
ఘనంగా ఆరంభమైన టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవ వేడుకలు.. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్లీనరీకి హాజరైన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్లీనరీకి రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో...