Home Search
కేటీఆర్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్లో రూ. 200 కోట్లతో టీకాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న బీఎస్వీ గ్లోబల్ సంస్థ
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ కంపెనీ ముందుకొచ్చింది. భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్(బీఎస్వీ) సంస్థ రాజధాని నగరం హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. రూ. 200 కోట్లతో టీకాల తయారీ...
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలను ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తుందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు మంత్రి...
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై కేంద్రంపై పోరులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వరుసగా నిరసన...
తెలంగాణలో రూ.1000 కోట్ల పెట్టుబడులతో కోకాకోలా సంస్థ రెండవ ప్లాంట్ ఏర్పాటు
హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ సంస్థ (హెచ్సీసీబీ) తెలంగాణ రాష్ట్రంలో రెండవ ప్లాంట్ ను ప్రారంభించనుంది. రూ.1000 కోట్ల పెట్టుబడితో సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్లో తమ రెండవ ఫ్యాక్టరీని...
జాతీయ రహదారులపై టీఆర్ఎస్ శ్రేణుల రాస్తారోకో, వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుతాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్...
సోసైటీల్లో సభ్యత్వం మత్స్యకారుల హక్కు, అర్హులైన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పిస్తాం: మంత్రి తలసాని
సోసైటీలలో సభ్యత్వం మత్స్యకారుల హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం...
ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మండలకేంద్రాల్లో టీఆర్ఎస్ నిరసన దీక్షలు
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుతాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన చేపడుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లపై...
తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్...
ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత
ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కందికొండ ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం...
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు భూమిపూజ.. పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు ఈరోజు (శనివారం) భూమిపూజ జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భూమి పూజ చేశారు. హైటెక్స్లోని ఐకియా వెనుక...