Home Search
%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE %E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
ఆక్వారంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని సీఎం వైఎస్ జగన్ కు నారా లోకేష్ లేఖ
రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన లేఖను జత...
మహానాడులో నారా లోకేష్ సంచలన నిర్ణయం.. జాతీయ కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
ఒంగోలులో ఈరోజు ప్రారంభమైన మహానాడు కార్యక్రమంలో టీడీపీ నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఉదయం సభలో ప్రసంగిస్తూ.. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వచ్చే ఎన్నికల్లో యువతకు 40%...
మే 27, 28 తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు, 16 కమిటీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ మే 27, 28 తేదీల్లో ఒంగోలులో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్టీఆర్ జయంతి (మే 28) సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని పార్టీ...
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి నారా లోకేష్ లేఖ, నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదాపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని...
నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా అంశంపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు....
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం-2022 ప్రారంభించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం-2022 ను ప్రారంభించారు. మంగళగిరిలో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ...
ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం.. పెగాసస్పై హౌస్ కమిటీ ఏర్పాటు, ఏ విచారణకైనా సిద్ధమన్న నారా లోకేష్
ఈరోజు ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్పై హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ముఖ్యమంత్రి అనుమతి మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, మరో రెండు...
చంద్రబాబు ప్రభుత్వం పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేసింది.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాటలతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం మొదలయింది. అయితే, పెగాసెస్ కొనుగోలును తెలుగుదేశం పార్టీ ఖండించింది....
ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఏపీ విద్యార్థుల విద్యాభ్యాసం పూర్తిపై సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న పలువురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చదువులు మధ్యలోనే వదిలేసి ఇటీవలే తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే....
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు లోకేష్ లేఖ, చేనేతరంగంపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి
చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు....
టీడీపీ సీనియర్ నేత అయ్యన్న కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు (గురువారం) నర్సీపట్నంలోని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈరోజు విశాఖపట్నం లోని కోర్టు పనులు...