Home Search
%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE %E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి?
ఏపీలో మే 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.ఈరోజు అంటే శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది....
సీఎం, మాజీ సీఎంలలో ఎవరు సంపన్నులు?
ఏపీలో ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేస్తున్న సమయంలో.. ఆయా అభ్యర్థులు తమ అఫిడవిట్ లలో పేర్కొన్న ఆస్తులు, అప్పులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎవరి ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా...
ఈ ఎన్నికల్లో వాలంటీర్లే హీ(కీ)రోలు.!
ఐదు వేల రూపాయలకు ఉద్యోగమా..? అదీ ఒక ఉద్యోగమేనా? వంటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను ఉద్దేశించి చాలాసార్లు వినిపించాయి. వాలంటీర్లు అంటే కొందరు చిన్నచూపు చూశారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో...
బరిలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రి కుమారులు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల తేదీ ఖరారు కావడంతో.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం కోసం రెడీ అవుతున్నాయి. దాదాపు అన్ని పార్టీలలో దాదాపు అభ్యర్ధులు ఖరారు కావడంతో ..వారంతా ప్రచారాలలో దూసుకుపోతుండగా మిగిలినవారు...
నెల్లూరులో ఫుల్ జోష్లో ఉన్న టీడీపీ
2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా వెంకటగిరి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆనం రామానారాయణరెడ్డి కొద్ది రోజుల్లో సొంత ప్రభుత్వం చేస్తున్న పనులు నచ్చక జగన్ సర్కార్ పై బహిరంగంగానే విమర్శలు చేస్తూ తరచూ...
మురుగుడు లావణ్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో.. అధికార వైసీపీతో డీకొనడానికి టీడీపీ, జనసేనతో పాటు అన్ని పార్టీలకు ఎన్నికలకి సిద్ధమవుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ వైనాట్ 175 అంటూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు...
పవన్ హిట్..బాబు,లోకేష్ ప్లాప్
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల ప్రసంగాలతో పొలిటికల్ వాతావరణం వేడెక్కిపోతుంది. నేతల పవర్ ఫుల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో రౌండ్లు కొడుతూ రీ సౌండ్ చేస్తున్నాయి. వారి స్పీచులలో హైలెట్స్...
తొలి జాబితాతో తారుమారయిన నేతల ఆశలు
టీడీపీ, జనసేన కూటమి తొలి ఉమ్మడి జాబితా రిలీజయిన తర్వాత రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. జనసేన పోటీ చేయబోయే మూడు లోక్ సభ స్థానాల్లో అనకాపల్లి నియోజకవర్గం కూడా ఉందనే వార్తలు...
సీఎం జగన్ అర్జునుడు కాదు..భస్మాసురుడు
సీఎం జగన్ అర్జునుడు కాదని.. ఆయనొక భస్మాసురుడని టీడీపీ యువనేత నారా లోకేష్ ఆరోపించారు. ఆదివారం విశాఖ సౌత్లో శంఖారావం సభలో మాట్లాడిన ఆయన ..చంద్రబాబు హయాంలో విశాఖ పట్నంను జాబ్ క్యాపిటల్గా...
లోకేష్ను ఢీ కొట్టనున్న కమల..
ఏపీలో మంగళగిరి వైసీపీ రాజకీయాలు మరింత వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవి స్థానం..లో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను వైసీపీ అధిష్టానం నియమించినట్టు తెలుస్తోంది. వచ్చే...