Home Search
హార్దిక్ పాండ్యా - search results
If you're not happy with the results, please do another search
ఇంగ్లాండ్ తో జరిగే తోలి రెండు టెస్టులకు ఎంపికైన భారత్ జట్టు ఇదే …
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి నెలలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5, 2021 నుంచి మార్చి 28, 2021 వరకు జరగబోతే ఈ పర్యటనలో ఇంగ్లాండ్ తో భారత...
ఆస్ట్రేలియా vs భారత్: మూడో టీ20లో గెలిచి క్లీన్స్వీప్ తప్పించుకున్న ఆస్ట్రేలియా
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలిరెండు టీ20 లు గెలిచి సిరీస్ దక్కించుకున్న భారత్ జట్టు మూడో టీ20లో చివరిదాకా పోరాడి ఓడిపోయింది. సిడ్నీ వేదికగా మంగళవారం నాడు...
భారత్-ఆస్ట్రేలియా: మొదటి టీ20లో భారత్ ఘనవిజయం
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా కాన్ బెర్రా లోని మానుక ఓవల్ స్టేడియంలో శుక్రవారం నాడు జరిగిన తోలి టీ20లో 11 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది....
మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం, తప్పిన క్లీన్స్వీప్
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు బోణి కొట్టింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే తొలిరెండు వన్డేలు ఓడిపోయి సిరీస్ కోల్పోయిన భారత్ జట్టు మూడో వన్డే లో విజయం సాధించి...
భారత్ vs ఆస్ట్రేలియా: తోలి వన్డేలో ఆసీస్ ఘనవిజయం, సెంచరీలతో రాణించిన స్మిత్, ఫించ్
సిడ్నీ వేదికగా శుక్రవారం నాడు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో 66 పరుగులతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు 375 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా భారత్...
ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ డీ, కాసేపట్లో ఐపీఎల్-2020 ఫైనల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 లో చివరి పోరాటం మరికాసేపట్లో మొదలవనుంది. ఐపీఎల్ ఫైనల్లో ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. క్వాలిఫయర్-1 మ్యాచ్...
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత్ జట్టు ఎంపిక
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లక్నో వేదికగా మార్చి 15న...
రాహుల్ ద్రవిడ్ తో సౌరవ్ గంగూలీ భేటీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ డిసెంబర్ 26, గురువారం నాడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అధ్యక్షుడు రాహుల్ ద్రవిడ్ తో భేటీ అయ్యాడు. ముంబయిలోని బీసీసీఐ...
దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం టెస్టు జట్టు ఎంపిక నేడే
ఇటీవలే భారతజట్టు, వెస్టిండీస్ పై టెస్టు సిరీస్ ను క్లీన్స్వీప్ చేసి సత్తా చాటింది. ఇక సొంతగడ్డపై ముందుగా డికాక్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో...
దక్షిణాఫ్రికాతో టి-20 సిరీస్ కు భారత జట్టు ఖరారు
సెప్టెంబర్ నెలలో దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచుల టి-20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గురువారం...