Home Search
హార్దిక్ పాండ్యా - search results
If you're not happy with the results, please do another search
మరికొద్దిసేపట్లో ఐపీఎల్-2022 క్వాలిఫైయర్-1 మ్యాచ్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రసవత్తర పోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022లో నేటి నుంచి ప్లే ఆప్స్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ప్లే ఆప్స్ లో భాగంగా మంగళవారం రాత్రి 7:30 గంటలకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో గుజరాత్...
సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్: భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, కెప్టెన్ గా కేఎల్ రాహుల్
సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జూన్ 9, 12, 14, 17, 19వ...
టీ20 ప్రపంచ కప్-2021 : మరికొద్దిసేపట్లో భారత్ Vs ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్
టీ20 ప్రపంచ కప్-2021లో భాగంగా నేడు భారత్, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల నుంచి అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్...
టీ20 ప్రపంచ కప్-2021 : మరికొద్దిసేపట్లో భారత్ Vs న్యూజిలాండ్ మ్యాచ్
టీ20 ప్రపంచ కప్-2021లో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ...
మరో ఇద్దరు భారత్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత్ క్రికెట్ జట్టులో ఇటీవలే యువ క్రికెటర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లకు...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : భారత్ జట్టు జాబితా ఇదే…
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో భారత్ జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. అలాగే ఆగస్టు 4, 2021 నుంచి సెప్టెంబర్...
నేడే ఆఖరి టీ20 మ్యాచ్, భారత్, ఇంగ్లాండ్ జట్లలో సిరీస్ విజేత ఎవరో?
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్లో...
నేడే భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్, ప్రేక్షకులు లేకుండానే మిగిలిన 3 టీ20లు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మూడో టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్లో భారత్, ఇంగ్లాండ్...
నేడే భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్, 50 శాతం ప్రేక్షకులకు అనుమతి
భారత్, ఇంగ్లాండ్ జట్ల 5 టీ20ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇంగ్లాండ్...
ఇంగ్లాండ్ తో చివరి రెండు టెస్టులకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ప్రస్తుతానికి 1-1 తో సమం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు (డే/నైట్) ఫిబ్రవరి 24...