Home Search
రోజా - search results
If you're not happy with the results, please do another search
కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు హరీష్, ఇంద్రకరణ్ రెడ్డి
గజ్వేల్ మండలం సంగాపుర్ లో 117 హెక్టార్లలో రూ.7.43 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు గురువారం నాడు...
డయాగ్నోస్టిక్ హబ్ ప్రారంభం, 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహణ: మంత్రి హరీశ్
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సకల సదుపాయాలతో ఉచిత డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి...
గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే …
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి మొత్తం 150 డివిజన్లకు గానూ 149 డివిజన్లలో ఫలితాలు వెలువడ్డాయి. ఇక నెరేడ్ మెట్ డివిజన్ లో స్వస్తిక్ ముద్ర కాకుండా వేరే...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిచిన డివిజన్స్ జాబితా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ మరోసారి తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. మొత్తం 55 డివిజన్లలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో గ్రేటర్ లో అతి...
ఏపీలో నూతన పారిశ్రామిక విధానం విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఆగస్టు 10, సోమవారం నాడు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా...
లాక్డౌన్ ఉల్లంఘనలపై ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు ఈ రోజు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్డౌన్ను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఎమ్మెల్యేలు...
రంగనాయక సాగర్ నీటిని విడుదల చేసిన మంత్రి హరీష్, కాలువలో ఈతకొట్టిన ఎంపీ, ఎమ్మెల్యే
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు...
ఏపీ అసెంబ్లీ ఫస్ట్ డే హైలైట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉదయం 9 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. సమావేశాలు మొదలైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు....
రాయలసీమ రతనాల సీమగా మారడానికి సహకరిస్తా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు లోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో నగరి పట్టణంలో ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు....
కాంచీపురం వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు లోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి...