Home Search
నరేంద్ర మోదీ - search results
If you're not happy with the results, please do another search
రాజకీయాలకై దేశ ప్రయోజనాలను పణంగా పెట్టొద్దు, తెలంగాణలో వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలి: మంత్రి కేటీఆర్
బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన తీవ్ర అన్యాయం జరిగిందంటూ కేంద్ర కెమికల్, ఫెర్టిలైజర్ శాఖ మంత్రి మనసుఖ్ మాండవియాకి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ...
రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫోటో పెట్టడమంటే, స్థాయిని తగ్గించడమే – మంత్రి హరీష్ రావు
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు. తెలంగాణలో పర్యటిస్తున్న నిర్మలా సీతారామన్.. శుక్రవారం కామారెడ్డి...
సెప్టెంబర్ 5 నుండి 8 వరకు భారత్ లో పర్యటించనున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
పీపుల్స్ రిపబ్లిక్ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా సెప్టెంబర్ 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు భారతదేశ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ యు.యు.లలిత్ శనివారం ఉదయం ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ యు.యు.లలిత్ చేత ప్రమాణ...
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సీఎం వైఎస్...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూ. ఎన్టీఆర్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు బీజేపీ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణకు వచ్చిన సందర్భంగా.. ప్రముఖ...
తెలంగాణలో కమలం వికసించేలా మునుగోడు ప్రజల తీర్పు ఉండాలి – సమరభేరి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక సందర్భంగా ఆదివారం మునుగోడు పట్టణంలో బీజేపీ ‘మునుగోడు...
పీఎం-కిసాన్ ఖాతా ఈ-కేవైసీని పూర్తిచేసేందుకు ఆగస్టు 31 వరకు గడువు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క నగదు పొందేందుకు లబ్ధిదారులైన రైతులకు కేంద్రప్రభుత్వం 2022-23 ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ-కేవైసీని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఈ-కేవైసీ పూర్తిచేసేందుకు...
బీజేపీ కీలక ప్రకటన, కొత్త పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ ఏర్పాటు, జాబితా ఇదే…
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. 11 మంది సభ్యులతో కూడిన బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డును, 15 మంది సభ్యులతో కూడిన బీజేపీ...
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై స్పందించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీ సర్కార్ విధానాలపై మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్లో.. బిల్కిస్ బానో కేసులో 11 మంది నిందితులను...