Tag: Andhra Pradesh
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆర్టీపీసీఆర్ కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ఎన్ఏబీఎల్ ప్రైవేట్ ల్యాబ్స్ లో కూడా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ...
ఏపీలో కొత్తగా 6996 మందికి కరోనా పాజిటివ్, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 6996 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 18, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా...
కరోనా వ్యాప్తి కట్టడిలో ఆంధ్రప్రదేశ్ – నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు.. నైట్ కర్ఫ్యూ విధిస్తూ గత వారం ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో నేటి నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 31 వరకూ...
ఏపీలో ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ ప్రారంభించిన సీఎం జగన్
సామాన్యుడు ఒక స్థిరాస్తి సంపాదించుకోవడానికి తన జీవితకాలం కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి అంతకష్టపడి కొన్న ఆ స్థిరాస్తి విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే తాను పడే వేదన అంతా ఇంతా కాదు. అయితే,...
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే...
నారా లోకేష్ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కి కరోనా పాజిటివ్గా...
ఏపీలో కరోనా వ్యాప్తి : కొత్తగా 4108 పాజిటివ్ కేసులు, కోలుకున్న 696 మంది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 17, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,10,388...
న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ ఎంపీగా ప్రకాశం జిల్లా యువతి
న్యూజిలాండ్ దేశంలో మన తెలుగమ్మాయి గడ్డం మేఘనకు అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన న్యూజిలాండ్ దేశ 'యూత్ పార్లమెంట్' సభ్యురాలిగా ఎంపికయ్యారు. తాజాగా ఆ...
ఏపీలో కరోనా : కొత్తగా 4955 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 4955 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 15, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,01,710 కు చేరింది....
ఏపీలో కొత్తగా 4348 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 47,884 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 4,348 మందికి...













































