Tag: Andhra Pradesh
మంచు మోహన్ బాబు కీలక ప్రకటన – తిరుపతిలో ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ స్థాపన
టాలీవుడ్ లో తొలిరోజుల్లో విలన్ పాత్రల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత హీరోగా ఎదిగి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు సీనియర్ హీరో మంచు మోహన్ బాబు. ఆయన...
ఏపీకి వాతావరణశాఖ అలెర్ట్.. మూడు రోజులపాటు వర్షాలు
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఈ క్రమంలో.. ఏపీలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి...
మంత్రి పేర్ని నానితో ముగిసిన రాంగోపాల్ వర్మ భేటీ
ఈ రోజు అమరావతిలో.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిశారు. కొద్దిసేపటిక్రితం మంత్రితో వర్మ భేటీ ముగిసింది. అయితే మంత్రి పేర్ని నానితో సమావేశానికి...
ఏపీలో కొత్తగా 839 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 37,553 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 839 మందికి...
సినిమా టిక్కెట్ల విషయంలో త్వరలో మంత్రి పేర్ని నానిని కలువనున్న రాంగోపాల్ వర్మ
ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. అటు ఏపీ ప్రభుత్వానికి.. ఇటు ఇండస్ట్రీకి మధ్య ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరట్లేదు. ఇప్పటికే, కొందరు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ...
ఏపీలో కరోనా ఎఫెక్ట్ – అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 33,339 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 547 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా...
కుప్పంలో రెండోరోజు చంద్రబాబు నాయుడు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని పలుప్రాంతాలనుంచి వస్తున్న ప్రజలను ఉదయం ఆయన బసచేసిన అతిథి గృహం వద్ద కలవనున్నారు. అక్కడ వివిధ సమస్యలపై వారి...
మరో 2, 3 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీపై పంచాయితీ క్లైమాక్స్కు చేరింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్తో సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. మరో 2, 3 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని...
కుప్పం నియోజకవర్గంలో నేటి నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. జనవరి 6, 7, 8 తేదీలలో చంద్రబాబు కుప్పం...
నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ, పీఆర్సీపై తుది నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పీఆర్సీకి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో ఇప్పటికే చర్చించారు. అలాగే అధికారులు,...












































