Home Tags TDP Party

Tag: TDP Party

కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్...

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కందుకూరులో జరిగిన సభలో తోపులాట జరగడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు....

చంద్రబాబు కందుకూరు సభలో విషాదం, తొక్కిసలాటలో 8మంది మృతి, రూ. 10లక్షల పరిహారం ప్రకటన

0
నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో అపశృతి చోటుచేసుకుంది. భారీగా కార్యర్తలు, ప్రజలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది....

పింఛన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గించుకోవాలనే ఆలోచన విరమించుకోవాలి, సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్...

0
ఏపీలో సామాజిక పింఛన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న తీరు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం బహిరంగ లేఖ...

ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ.. రాష్ట్రానికి అందాల్సిన నిధులు, బకాయిలు...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. దాదాపు గంటపాటు ప్రధాని మోదీతో ఆయన భేటీ కొనసాగినట్లు సమాచారం. రాష్ట్ర సమస్యలే ప్రధాన ఎజెండాగా...

రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్.. ఏపీకి సంబంధించిన పలు కీలక...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. మంగళవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన రాత్రి 8:30 గంటలకు ఢిల్లీ చేరుకుని, జనపథ్1 లోని...

నేడే విశాఖలో ‘కాపునాడు మహాసభ’.. పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరిన టీడీపీ ఎమ్మెల్యే గంటా...

0
ప్రముఖ కాపు నాయకుడు, దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకొని కాపు సామాజికవర్గం నాయకులు సోమవారం విశాఖపట్నంలో ‘కాపునాడు మహాసభ’ పేరుతో ఒక భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాధా - రంగా...

రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. బుధవారం ప్రధాని మోదీతో కీలక...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న ఆయన, బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు....

టీటీడీ ఈవో ధర్మారెడ్డిని పరామర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

0
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణాధికారి (ఈవో) ఏవీ ధర్మారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి ఆకస్మిక మృతి చెందగా.....

తెలంగాణలో టీడీపీ ఎక్కడని ప్రశ్నించే వారికి ఈ సభే సమాధానం – ఖమ్మం శంఖారావం...

0
తెలంగాణలో టీడీపీ ఎక్కడని ప్రశ్నించే వారికి ఈ సభే సమాధానం అని, రాష్ట్రంలో పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ లేకపోయినా ఈ సభకు భారీగా హాజరైన కార్యకర్తలు, ప్రజలను చూస్తుంటే మళ్లీ...

ఏపీ అయినా, తెలంగాణ అయినా తెలుగువారి క్షేమం కోరే పార్టీ టీడీపీ – చంద్రబాబు...

0
ఆంధ్రప్రదేశ్ అయినా.. తెలంగాణ అయినా.. తెలుగువారందరి క్షేమం కోరే పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పార్టీని బలోపేతం...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి