Home Tags TDP Party

Tag: TDP Party

జనవరి 12న రణస్థలంలో ‘యువశక్తి’ కార్యక్రమం, పోస్టర్ ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్

0
స్వామి వివేకానంద జయంతి రోజున, ఆయన నింపిన స్ఫూర్తితో ఈ నెల 12వ తేదీన రణస్థలంలో యువశక్తి తడాఖా చూపించబోతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అచంచలమైన ఉత్తరాంధ్ర యువతరంగాలను ఒకేచోటకు...

రేపు రాజమహేంద్రవరంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (జనవరి 3, మంగళవారం) తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్‌ కానుక పెంపుదల అంశం మరియు పెన్షన్...

గుంటూరులో తొక్కిసలాట దిగ్భ్రాంతికరం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

0
గుంటూరులోని వికాస్‌ హాస్టల్‌ గ్రౌండ్ లో ఆదివారం సాయంత్రం జరిగిన జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై...

కాపు రిజర్వేషన్ కోసం చేగొండి హరిరామజోగయ్య చేస్తున్న దీక్షపై స్పందించిన జనసేన అధినేత పవన్...

0
కాపు రిజర్వేషన్ కోసం మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య చేస్తున్న దీక్షపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. హరిరామజోగయ్యకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను...

గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల...

0
గుంటూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందని సీఎం అన్నారు. గాయపడ్డవారికి మెరుగైన...

గుంటూరులో కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాటలో ముగ్గురు మృతి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర...

0
గుంటూరులోని వికాస్‌ హాస్టల్‌ గ్రౌండ్ లో ఆదివారం సాయంత్రం జరిగిన జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. గ్రౌండ్ లో పేదలకు సంక్రాంతి కానుకలు, జనతా వస్త్రాలు పంపిణీ...

నర్సీపట్నం పర్యటనలో వివిధ సమస్యలపై సీఎం జగన్ ను కలిసిన 13 మంది బాధితులు,...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించి సుమారు రూ.986 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఏలేరు-తాండవ ఎత్తిపోతల పథకంతోపాటు,...

కందుకూరు ఘటనపై సీఎం జగన్ ఆరా, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

0
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా, మరికొంతమంది గాయపడిన నేపథ్యంలో...

కందుకూరు తొక్కిసలాట ఘటనపై ఏపీ పోలీసుల నజర్, కేసు నమోదు

0
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కుందుకూరు పట్టణంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రోడ్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించిన ఘటనపై...

కందుకూరు ప్రమాదం దురదృష్టకరం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

0
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కందుకూరులో జరిగిన సభలో తోపులాట జరగడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి