Tag: TDP President Chandrababu
టీడీపీ అధినేత చంద్రబాబు అనపర్తి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నేతల పర్యటనల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా మరోసారి ఉద్రిక్త వాతావరణం...
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న జనసేనాని వ్యాఖ్యలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతిపక్ష నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, పవన్ కల్యాణ్ సీరియస్...
వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి టీడీపీ, జనసేనలు భయపడుతున్నాయి – సీఎం జగన్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించిన ఆయన అనేక...
వరద బాధితుల్ని స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు, దాతలు ఆదుకోవాలి: చంద్రబాబు
వరద బాధితులకు కూరగాయలు, బియ్యం, ఎండుగడ్డి వితరణ చేయవలసిందిగా దాతలకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు....
భద్రాచలంలో సీతారామ స్వామివారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, కొనసాగుతున్న రెండోరోజు పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఉదయం భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా...
నేడు భద్రాచలంలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు, పోలవరం విలీన మండలాల్లో వరద బాధితుల...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏపీలోని ఏలూరు జిల్లాలలోని వరద ప్రభావిత...
చంద్రబాబు వరద ప్రాంతాల పర్యటనలో ప్రమాదం, పడవ నుంచి నదిలో జారిపడ్డ టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఆయన ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు...
ప్రధానికి, స్పీకర్కి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్టించాలని...
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు....
“ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా” పేరుతో నేటి నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి (జూన్ 15, బుధవారం) నుంచి "ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా" పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలను శ్రీకారం చుడుతున్నారు. నేడు అనకాపల్లి జిల్లా చోడవరం...
రేపటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపటి (మే 11, బుధవారం) నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో...











































