తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 287 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 25, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,88,383 కి పెరిగింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక శుక్రవారం నాడు 35,064 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 569 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,80,462 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,810 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (287):
- జీహెచ్ఎంసీ ఏరియా – 85
- రంగారెడ్డి – 28
- మేడ్చల్ మల్కాజిగిరి – 20
- మంచిర్యాల – 13
- హనుమకొండ – 11
- ఖమ్మం – 9
- కరీంనగర్ – 9
- భద్రాద్రి కొత్తగూడెం – 9
- మహబూబాబాద్ – 9
- సంగారెడ్డి – 9
- సిద్దిపేట – 9
- సూర్యాపేట – 9
- నల్గొండ – 6
- నిజామాబాద్ – 6
- వికారాబాద్ – 6
- యాదాద్రి భువనగిరి – 5
- నిర్మల్ – 5
- జయశంకర్ భూపాలపల్లి – 4
- రాజన్న సిరిసిల్ల – 4
- ఆదిలాబాద్ – 3
- జనగామ – 3
- జగిత్యాల – 3
- కామారెడ్డి – 3
- మహబూబ్ నగర్ – 3
- నాగర్ కర్నూల్ – 3
- పెద్దపల్లి – 3
- జోగులాంబ గద్వాల్ – 2
- ములుగు – 2
- మెదక్ – 2
- వరంగల్ రూరల్ – 2
- నారాయణ్ పేట్ – 1
- వనపర్తి – 1
- కొమరం భీం ఆసిఫాబాద్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ