Home Search
తెలంగాణ వాసులు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ కంటే ఉమ్మడిరాష్ట్రంలోనే బెటరట!
అవిభాజిత ఆంధ్రపదేశ్ 2014లో రెండు ముక్కలైంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పాటైంది. విభజన సమయంలో ఎన్నో ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా ఏపీవాసులు ఏదో వెలితిగా ఫీలయ్యారు. కుటుంబంలోని కొందరు వేరు...
తెలంగాణ ప్రజలకు కేసీఆర్పై కోపమెందుకు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టఫ్ ఫైట్ మాత్రమే ఉంటుందని అంతా భావించారు. కానీ వార్ వన్ సైడ్ అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు కూడా ఊహించని మెజార్టీతో హస్తం పార్టీ విజయాన్ని హస్త గతం...
ప్రతిష్టాత్మక కేంద్ర హోంశాఖ మెడల్స్ గెలుచుకున్న 13 మంది తెలంగాణ పోలీసులు, అవార్డులకు ఎంపికైంది వీరే
2022 సంవత్సరానికి గానూ 'కేంద్ర హోం మంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్' కోసం ఐదు రాష్ట్రాలకు చెందిన 63 మంది పోలీసు సిబ్బందిని ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు...
తెలంగాణలో 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 31 మంది డిప్యూటీ కలెక్టర్లుకు తాత్కాలికంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్.. బాసర ట్రిపుల్ ఐటీ సందర్శన నేపథ్యంలో
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పరామర్శకు బయలుదేరిన బండి సంజయ్ కాన్వాయ్ ను భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు దగ్ధం.. 8 మంది తెలంగాణ వాసుల సజీవ దహనం
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురిగి జిల్లాలో ఈరోజు ఉదయం ఓ ప్రయివేటు బస్సు, మినీ లారీ ఢీ కొన్న ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో 8...
సీఎం కేసీఆర్ పుట్టినరోజు: వినూత్నంగా అభిమానం చాటిన తూర్పుగోదావరి జిల్లా వాసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజును పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు,...
తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
తెలంగాణ రాష్ట్రంలో డీఐజీలుగా పదోన్నతులు పొందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు ఏప్రిల్ 16, గురువారం నాడు పోస్టింగ్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2006 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఈ...
తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మృతి
ఢిల్లీలోని నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో జరిగిన మతప్రార్థనల్లో పాల్గొని వచ్చిన ఆరుగురు తెలంగాణ వాసులు కరోనా లక్షణాలతో వివిధ ఆసుప్రతుల్లో మరణించినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ...
ఒక్క ఛాన్స్ వైపే ఎగ్జిట్ పోల్స్.. మరి కౌంటింగ్ ఫలితాలు?
తెలంగాణను ఇచ్చింది, తెచ్చింది తామేనంటూ చెప్పే కాంగ్రెస్ పార్టీ.. రెండు సార్లు కూడా అదే సెంటిమెంట్ తమను గెలిపిస్తుందని.. తెలంగాణలో అధికారాన్ని ఇస్తుందని గంపెడాశలు పెట్టుకుంది. కానీ ఈ రెండె సార్లు గులాబీ...