Home Search
దేవినేని ఉమామహేశ్వరరావు - search results
If you're not happy with the results, please do another search
దేవినేని ఉమకు చుక్కెదురు..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే పరమావధిగా పావులు కదుపుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అందుకోసం ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడడం లేదని తెలుస్తోంది. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే పార్టీపరంగాను, వ్యక్తిగతంగాను...
దేవినేని చందుకే టీడీపీ పెనమలూరు టికెట్..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం.. విజయవాడకు అతి సమీపంలోవున్న స్థానం పెనమలూరు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. ఈసారి కూడా పెనమలూరును దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి...
టీడీపీలోకి వసంత రాకకు మోకాలడ్డుతున్న దేవినేని ఉమ
మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మైలవరం టికెట్ నిరాకరించింది. ఆ టికెట్ను జెడ్పీటీసీ సర్నాల తిరుపతిరావుకు కేటాయించింది. ఈక్రమంలో...
గుంటూరులో మాజీ మంత్రి దేవినేని ఉమా సహా పలువురు టీడీపీ నేతల అరెస్ట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఈరోజు గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. టిడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును కలవడానికి సీఐడీ ఆఫీస్ వద్దకు వెళ్తున్న సమయంలో దేవినేని సహా...
మరో 2 రోజుల్లో టీడీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్
టీడీపీ, జనసేనతో కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటు అంశం టీడీపీలో మంటలు రేపుతున్నాయి. తాజాగా ప్రకటించిన తొలి జాబితాలో తమకు సీట్లు లభించని నేతలంతా.. పార్టీపై బహిరంగంగానే నిరసనలు తెలుపుతున్నారు. మరికొంతమంది అధికార...
మైలవరం టీడీపీ టికెట్ దక్కేదెవరికి?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పోటాపోటీగా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఈక్రమంలో కొద్దరు సీనియర్లను కూడా పక్కకు పెట్టేందుకు పార్టీలు వెనుకాడడం లేదు. ఈక్రమంలో టీడీపీ సీనియర్...
వైసీపీకి రాజీనామా చేసే యోచనలో మరో ఎమ్మెల్యే
ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద సంఖ్యలో సిట్టింగ్లను మార్చడం కాక రేపుతోంది. ఇప్పటికే 50 మందికి పైగా సిట్టింగ్లను ఛేంజ్ చేసిన జగన్.. మరికొంత మందిని కూడా ఛేంజ్...
అమరావతి జనభేరి సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతమైన రాయపూడిలో 'అమరావతి రక్షణకై జనభేరి' పేరుతో భారీ...
టీడీపీ నేతల గృహ నిర్బంధం: ఉమా, గల్లా జయదేవ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత
మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసన దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనంలో భాగంగా జనవరి 7, మంగళవారం...