Home Search
బీసీలకు - search results
If you're not happy with the results, please do another search
టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు అందిస్తాం – నారా లోకేష్
టీడీపీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్లోని బీసీలందరికీ శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా మద్దయ్యప్పగారి...
వైద్య కోర్సుల్లో ఓబీసీలకు 27, ఈడబ్ల్యూఎస్ కు 10 శాతం రిజర్వేషన్లు అమలు : కేంద్రం
వైద్య విద్య కోర్సుల్లో రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు మరియు ఈడబ్ల్యూఎస్ కు(ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు) 10%...
చిరంజీవి, రాష్ట్ర ప్రజల జోలికి రావొద్దని హెచ్చరిక
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వారాహి విజయభేరి సభకు ఎప్పటిలాగే విశేష స్పందన లభించింది.ఈ సభలో 50 ఏళ్లు దాటిన బీసీలకు రూ.4 వేల పింఛన్ పంపిణీ చేస్తామని,...
మరి విజయం ఫిక్సా!!
తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలు దోహద పడ్డాయి. కర్ణాటక స్ఫూర్తితో ఆరు...
జగన్ పాలనపై ఏపీ వాసులు ఏమనుకుంటున్నారు?
రాజకీయాల్లో అధికారం వచ్చాక ప్రజల ఆశీస్సులతో ప్రజాభీష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. కానీ ఏపీలో మాత్రం గడిచిన ఐదేళ్ల పాలన అందుకు విరుద్ధంగా సాగింది. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను అడియాశలు చేసిందన్న...
రైతులు, మహిళలు టార్గెట్గా కొత్త పథకాలు
వైఎస్సార్సీపీ మేనిఫెస్టో రూపకల్పన ఫైనల్ దశకు చేరుకున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. మార్చి 20న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారని వెల్లడించారు. ఈ మేనిఫెస్టోలో రైతులు,...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
అది.. పెమ్మసానికి జయ సంకేతమే!
ప్రజల్లో మంచితనం.. గుండెల్లో నిబ్బరం.. కష్టపడే తత్వం.. ఆ మూడూ ఉన్న నిండైన వ్యక్తి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లో వేస్తున్న తొలిఅడుగులోనే.. ఆయన వెంట వేలాది మంది నడుస్తున్నారు....
పాల్ మళ్లీ కామెడీ పాలవుతారా?
తూటాల్లాంటి నేతల మాటలు, ఆ మాటలకు ఘాటు కౌంటర్లు, అభ్యర్దులకు అధిష్టానం టికెట్ ప్రకటనలు, టికెట్ రాని నేతల అసంతృప్తులు, సొంతపార్టీలో నేతల పరేశాన్లు, అలకలు, అధినేతల బుజ్జగింపులతో ఏపీలో పొలిటికల్ వాతావరణం...
50ఏళ్లకే రూ. 4వేలు పెన్షన్
ఏపీ వాసులకు టీడీపీ, జనసేన అధినేతలు వరాల జల్లు కురిపించారు. మంగళగిరిలో మంగళవారం సాయంత్రం జరిగిన జయహో బీసీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బీసీ డిక్లరేషన్...