Home Search
భూమన కరుణాకర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి కరోనా
చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కి ఆగస్టు నెలలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవ్వడంతో రుయా ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే...
తనపై ఆరోపణలపై కౌంటర్ ఇచ్చిన టీటీడీ చైర్మన్ భూమన
టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించినప్పటి నుంచి... ప్రతిపక్షాలు ఆయనపై ఆరోపణలు సంధిస్తూనే ఉన్నాయి. భూమన క్రిస్టియన్ అని, నాస్తికుడని విమర్శలు చేస్తూనే ఉన్నారు. అన్యమతస్థుడైన కరుణాకర్ రెడ్డికి టీడీపీ చైర్మన్...
ఏపీలో ‘పెగాసెస్ స్పై వేర్’ పై హౌస్ కమిటీ ఏర్పాటు.. చైర్మన్గా భూమన కరుణకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'పెగాసెస్ స్పై వేర్' వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు అసెంబ్లీ హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో పెగాసెస్ టెక్నాలజీ ఉపయోగించారని, దీనిపై విచారణ జరగాలని వైసీపీ సభ్యులు...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్గా రెండోసారిబాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం...
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల నిరసన, వరుసగా నాలుగోరోజు సభ నుంచి సస్పెన్షన్
మంగళవారం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సభ్యులను సభ సుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. శాసన సభలో ప్రశ్నోత్తరాలు ఆర్డర్ ప్రకారం జరుగకపోవడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. సభలో ప్రశ్నోత్తరాల...
టీటీడీ కొత్త పాలకమండలిలో 24 మందికి చోటు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది. టీటీడీ పాలకమండలిలో చైర్మన్ తో కలిపి మొత్తం 25 మందికి చోటు కల్పించారు. పాలకమండలి సభ్యుల నియామకంపై బుధవారం...
ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుండడంతో పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి కోలుకున్నారు. తాజాగా రాష్ట్రంలో...
వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును నేడు ప్రారంభించడం నా అదృష్టం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలత్తూరులో ఏపీజెన్కో మూడో యూనిట్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే దీనికిముందు కృష్ణపట్నం పోర్టు పరిధిలోని...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానపత్రం అందజేత
తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోవిడ్ మహమ్మారి ఆంక్షల కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహింహించిన సంగతి...