Home Search
వసంత కృష్ణ ప్రసాద్ - search results
If you're not happy with the results, please do another search
మరో 2 రోజుల్లో టీడీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్
టీడీపీ, జనసేనతో కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటు అంశం టీడీపీలో మంటలు రేపుతున్నాయి. తాజాగా ప్రకటించిన తొలి జాబితాలో తమకు సీట్లు లభించని నేతలంతా.. పార్టీపై బహిరంగంగానే నిరసనలు తెలుపుతున్నారు. మరికొంతమంది అధికార...
వైసీపీకి మరో బిగ్ షాక్.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వసంత
ఏపీలో నేతల ఫిరాయింపులతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ నుంచి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగు దేశం పార్టీలోకి జంప్ అయ్యారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ...
అయోమయంలో వసంత పొలిటికల్ కెరీర్
మైలవరం రాజకీయాలు రోజుకో విధంగా ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల జగన్ తీరుపై అసంతృప్తితో వైసీపీ నుంచి బయటకు వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ రూట్ ఎటు అంటూ ఏపీ వ్యాప్తంగా కొత్త...
టీడీపీలోకి వసంత రాకకు మోకాలడ్డుతున్న దేవినేని ఉమ
మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మైలవరం టికెట్ నిరాకరించింది. ఆ టికెట్ను జెడ్పీటీసీ సర్నాల తిరుపతిరావుకు కేటాయించింది. ఈక్రమంలో...
దేవినేని చందుకే టీడీపీ పెనమలూరు టికెట్..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం.. విజయవాడకు అతి సమీపంలోవున్న స్థానం పెనమలూరు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. ఈసారి కూడా పెనమలూరును దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి...
అభ్యర్థుల ప్రకటన పూర్తవక ముందే పోటా పోటీ
ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల హీట్ రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. బెజవాడ పార్లమెంట్ కోసం కేశినేని...
టీడీపీ వైపు చూస్తున్న మరో వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచేశారు. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అంచనాలకు ఏమాత్రం అందకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు జాబితాలను ప్రకటించారు. పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలు,...
కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. బుధవారం మూలా నక్షత్రం రోజును పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీల నియామకం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు కమిటీలను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలకు కొత్తగా చైర్మన్, సభ్యులను నియమించారు. కమిటీలలో భాగంగా రూల్స్ కమిటీ చైర్మన్గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని...
ఆ స్థానాలపై టీడీపీ తర్జనభర్జన
ఆంధప్రదేశ్ లో జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. మొత్తం 17 లోక్సభ, 144 సీట్లలో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటి వరకూ 139 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా...