Home Search
వివేక్ - search results
If you're not happy with the results, please do another search
ఫిబ్రవరి నెలాఖరుకల్లా పదవుల భర్తీ
తెలంగాణ శాసనసభ ఎన్నికల జోష్ను కంటెన్యూ చేసేలా.. లోక్సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దీంతోనే కేబినెట్ విస్తరణకు రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం అనుమతిని కోరారు....
కాంగ్రెస్ అధిష్ఠానానికి విషమ పరీక్ష
అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఎలాగున్నా.. సమయం సమీపించాక కాంగ్రెస్ అధినాయకులందరూ ఒకేతాటిపైకి వచ్చారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు. గెలిచాక ఎవరి మనసులో ఏమున్నా.. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా బలపరిచి.. అధిష్ఠానం నిర్ణయం...
మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రాజకీయ వ్యూహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. అటు పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూనే.. మరోవైపు విపక్షాలను ఎదుర్కొనేలా సన్నద్ధం అవుతున్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ ఇదే వ్యూహం అనుసరిస్తున్నారు. అటువంటి వ్యక్తులకే చాన్స్...
లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..
మూడు నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు.. ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ తమ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాలు దక్కించుకోవడమే టార్గెట్గా పావులు కదపడం...
ఎన్నికల ముందు పెరిగిపోతున్న కాంగ్రెస్ అసంతృప్తులు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్లు తమకే వస్తాయని ఆశించి భంగపడినవాళ్లు, పార్టీల్లో కొంతకాలంగా అసంతృప్తిగా ఉంటూ వస్తున్న నేతలంతా వేరే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే...
బీజేపీకి షాక్ ఇచ్చిన ఎంపీ వివేక్.. త్వరలో కాంగ్రెస్లోకి..
బీజేపీలో ఉండలేక.. ఇతర పార్టీలు పట్టించుకోక మొన్నటి వరకు తలపట్టుకొని కూర్చున్నారు మాజీ ఎంపీ వివేక్. కొద్దిరోజులుగా ఆయనకు పార్టీలో ప్రధాన్యత తగ్గిపోయింది. ఆయన్ను పట్టించుకునే వారే కరువైపోయారు. అంతేకాకుండా టికెట్ల పంపిణీ...
బీజేపీ నేతల తీరే వేరయా..!
తెలంగాణ ఎన్నికల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. కొద్ది నెలల క్రితం బీఆర్ ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందనే ప్రచారం జరిగింది. రాష్ట్రంలో రాజకీయ సీన్ కూడా అలాగే కనిపించింది. అధికార పార్టీ...
ఉన్న పార్టీలో ఉండలేక.. పక్క పార్టీలు పట్టించుకోక.. ఊగిసలాటలో ఎంపీ వివేక్
ఎన్నికలవేళ జంపింగ్ జపాంగ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. టికెట్ దక్కక.. పార్టీలో సరైన గుర్తింపు లేక నేతలు పార్టీలు మారుతూ హోరెత్తిస్తున్నారు. టికెట్ ఆశించి కొందరు నేతలు పార్టీలు మారుతుంటే.. మరికొందరు పదవులకు...
నర్సీపట్నం పర్యటనలో వివిధ సమస్యలపై సీఎం జగన్ ను కలిసిన 13 మంది బాధితులు, రూ.లక్ష చొప్పున తక్షణ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించి సుమారు రూ.986 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఏలేరు-తాండవ ఎత్తిపోతల పథకంతోపాటు,...
మునుగోడు ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో నేడు కీలక ఘట్టానికి తెర లేచింది. బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్నిక బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం 10...