Home Search
సౌత్ సెంట్రల్ రైల్వే - search results
If you're not happy with the results, please do another search
సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, నవంబర్, డిసెంబర్ 2022లో 100 స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు
దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి 2022 నవంబర్, డిసెంబర్ నెలల్లో 100 స్పెషల్ ట్రైన్స్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది....
19 హాలిడే స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్న సౌత్ సెంట్రల్ రైల్వే
వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో 19 హాలిడే స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే...
సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, జనవరి 21 నుండి 24 వరకు 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు
దేశంలో పలు రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా...
కాచిగూడ రైల్వే స్టేషన్లో రెట్టింపైన ప్లాట్ఫామ్ టికెట్ ధర
సంక్రాంతి పండగ వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ షాకిచ్చింది. ప్లాట్ఫామ్ టికెట్ ధరను రెట్టింపు చేసింది. హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచింది. ఈ...
రేపే ప్రధాని మోదీ చేతులమీదుగా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభం, టికెట్ ధరలు ఇవే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటికే విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్ రైలు నడుస్తుండగా.....
రైల్ నిలయంలో 30 మందికి కరోనా పాజిటివ్, 2 రోజుల పాటు మూసివేత
సికింద్రాబాద్లోని సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క జోనల్ ప్రధాన కార్యాలయమైన రైల్ నిలయంలో 30 మంది ఉద్యోగులు కరోనా వైరస్ బారినపడ్డారు. రైల్ నిలయంలో పలు విభాగాల్లో విధులు నిర్వహించే 2000 కు...
తక్షణమే యూరియా సరఫరాపై సీఎం కేసీఆర్ ఆదేశాలు
రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మూడు నాలుగు రోజుల్లోనే డిమాండుకు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందచేయాలని చెప్పారు....