తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండే 6,7,8 విద్యార్థులకు తరగతులు ప్రారంభం

0
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 వ తేది నుంచి 9,10 వ తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. తాజాగా 6,7,8 తరగతుల విద్యార్థులకు సంబంధించి కూడా కీలక ప్రకటన వెలువడింది....

‘టూల్‌కిట్‌’ కేసులో దిశా రవికి బెయిల్‌ మంజూరు

0
పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ‘టూల్‌కిట్‌’ కేసు దర్యాప్తులో భాగంగా బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షకురాలు దిశ రవిని క్రిమినల్ కుట్ర, దేశద్రోహం కింద ఫిబ్రవరి...

గత 24 గంటల్లో 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 10,584 కరోనా పాజిటివ్ కేసులు, 78 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,16,434 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,56,463 కి పెరిగింది. ముఖ్యంగా...

రాష్ట్రంలో 6 నుండి 8 తరగతుల ప్రారంభంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: సీఎస్

0
రాష్ట్రంలో 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులను రేపటి నుండి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ...

అయోధ్య విమానాశ్రయానికి పేరు ఖరారు, బడ్జెట్ లో నిధులు కేటాయింపు

0
అయోధ్యలో ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న విమానాశ్రయానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేరు ఖరారు చేసింది. సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయోధ్యలో విమానాశ్రయానికి ‘మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ్‌ విమానాశ్రయం’ అని పేరు పెట్టినట్లు...

దేశవ్యాప్తంగా ప్రారంభమైన జేఈఈ మెయిన్-2021 తొలివిడత‌ పరీక్షలు

0
దేశంలో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌-2021 తొలివిడత పరీక్షలు ఫిబ్రవరి 23, మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. దేశవ్యాప్తంగా 331 నగరాల్లో ఫిబ్రవరి 23 నుండి 26 వరకు...

దుర్గగుడిలో 13 మంది ఉద్యోగుల సస్పెన్షన్‌

0
విజయవాడలో కనకదుర్గ అమ్మవారి గుడిలోని వివిధ విభాగాలపై మూడు రోజులు పాటుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ ప్రభుత్వానికి అందించిన ప్రాథమిక సమాచారం మేరకు గుడిలో...

నేడే ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కీలక నిర్ణయాలు?

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...

మంచి నీళ్లు తాగేటప్పుడు మనం చేసే తప్పులేంటి? : గీతామాధురి

0
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గీతామాధురి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, అభిమానులతో చిట్ చాట్, ట్రిప్స్ విశేషాలు, తను పాడిన పాటలుతో పాటుగా పలు అంశాలపై వీడియోలను...

ఏపీలో కరోనా: కొత్తగా 41 పాజిటివ్ కేసులు, 71 రికవరీలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 41 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో ఫిబ్రవరి 22,...

కరోనా ఎఫెక్ట్ : ఆ రాష్ట్రంలో నెలలోనే ఏడుగురు మంత్రులకు పాజిటివ్

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం మళ్ళీ పెరుగుతుంది. రాష్ట్రంలో రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే మంత్రుల సైతం కరోనా బారినపడుతున్నారు. సోమవారం నాడు మహారాష్ట్ర పౌర సరఫరాలశాఖ...

దేశంలో ఇప్పటికి 1.14 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ

0
దేశంలో ఫిబ్రవరి 22, సాయంత్రం 6 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య కోటి 14 లక్షలు (1,14,24,094) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.....

భారతీయ సంస్కృతిలో పసుపు రంగు యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత ఏంటి?

0
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...

బ‌యో ఏషియా-2021: భారత్‌ బయోటెక్‌ సీఎండీ, జేఎండీలకు అవార్డులు ప్రదానం

0
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న బ‌యో ఏషియా-2021 స‌ద‌స్సును రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు. హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్‌ లో ప్రారంభమైన...

కూలిపోయిన మరో కాంగ్రెస్‌ ప్రభుత్వం, పుదుచ్చేరి కాంగ్రెస్ సీఎం రాజీనామా

0
పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. విశ్వాస ప‌రీక్ష‌లో సీఎం నారాయ‌ణ‌స్వామి మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసై సౌందరరాజన్...

పెరుగుతున్న కరోనా కేసులు, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు ఎక్కువుగా జరపాలని కేంద్రం లేఖ

0
దేశంలో గతకొన్ని రోజులుగా మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, జమ్మూ కశ్మీర్‌లలో రోజువారీగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించిందని కేంద్రం...

గవర్నర్‌ బిశ్వభూషణ్ తో భేటీ అయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్

0
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సోమవారం నాడు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఈ సమావేశంలో అరగంటపాటు పలు అంశాలపై గవర్నర్ తో...

వెనకబడిన తరగతుల సంక్షేమం, పౌరసరఫరాల శాఖలపై మంత్రి గంగుల, సీఎస్ సమీక్ష

0
రాష్ట్రంలో వెనకబడిన తరగతుల సంక్షేమం మరియు పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై తెలంగాణ బీసి సంక్షేమం మరియు పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...

సంతోషానికి, ఆనందానికి తేడా ఏంటి? : డా.బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా సంతోషానికి, ఆనందానికి తేడా ఏంటి అనే...

కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 86.3 శాతం 5 రాష్ట్రాలలోనే

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 14199 కరోనా కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,05,850 కు, మరణాల సంఖ్య 1,56,385 కు చేరుకుంది. దేశంలో...