ముంబయిలోని హోటల్ లో ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఆత్మహత్య!

0
దాద్రా నగర్ హవేలీ లోక్‌సభ ఎంపీ మోహన్‌ దేల్కర్‌ (58) సోమవారం నాడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ముంబయిలోని మెరైన్ డ్రైవ్ లోని ఒక హోటల్‌ లో మోహన్‌ దేల్కర్ మృతదేహాన్ని పోలీసులు...

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సురభి వాణీదేవి

0
హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ‌స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఈ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి...

జీహెచ్‌ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరణ

0
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌ గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఫిబ్రవరి 22, సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు,...

తెలంగాణలో కొత్తగా 114 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 20, ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,712 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తెను ఖరారు చేసిన సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానం మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ‌స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...

భారత్ Vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్: 19 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన

0
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 12 నుంచి మార్చి 20 వ తేదీ వరకు 5 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లో ఇంగ్లాండ్ తో తలపడే 19...

రేపు అస్సాం, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

0
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 22, సోమవారంం) పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా రేపు ఉద‌యం 11.30 గంట‌ల‌కు అస్సాంలో ఇండియ‌న్ ఆయిల్ బొంగైగామ్ రిఫైన‌రీలో ఇండ్ మాక్స్...

దేశంలో కరోనా రికవరీ రేటు 97.25 శాతం, మరణాల రేటు 1.42 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 14,264 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,91,651 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 90 మంది...

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : కోటి 10 లక్షలకు పైగా డోసులు పంపిణీ

0
దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఫిబ్రవరి 21, ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య కోటి 10 లక్షలు (1,10,85,173)...

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, 12:30 గంటల వరకు 66.60 % నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 మందికి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.‌ దీంతో రాష్ట్రంలో శనివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,97,598 కి చేరింది. అలాగే...

ఏపీలో 26436 కరోనా పరీక్షలు నిర్వహించగా 54 మందికి పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 20, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,89,210 కు చేరుకుంది. శుక్రవారం 9AM...

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల‌ సింగిల్స్ ‌టైటిల్ : రెండోసారి గెలుచుకున్న నవోమి ఒసాకా

0
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌ టైటిల్ ను జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా రెండో సారి తన ఖాతాలో వేసుకుంది. శనివారం నాడు జరిగిన ఫైనల్‌ పోరులో అమెరికా క్రీడాకారిణి జెన్నిపర్...

గన్నవరంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

0
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అంతర్జాతీయ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. దోహా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్...

కరోనా తీవ్రత: ఒకేరోజులో 6281 కరోనా పాజిటివ్ కేసులు, 40 మరణాలు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుంది. గతకొన్ని రోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 20, శనివారం నాడు కూడా 6281 కరోనా కేసులు, 40 మరణాలు నమోదయ్యాయి....

నీవెంటరా నేనుంటారా వీడియో సాంగ్

0
అమూల్య డీజే సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ జానపద పాటలు, తెలుగు భక్తి పాటలు, డీజే సాంగ్స్ మరియు పలురకాల పాటల వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “నీవెంటరా నేనుంటారా”...

VIP’s Journey : ప్రముఖ నటుడు సునీల్ ఇంటర్వ్యూ

0
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రముఖ నటుడు, కమెడియన్ సునీల్ ఇంటర్వ్యూ...

రాష్ట్రాలకు 17వ విడత కింద రూ.5000 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

0
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరోసారి నిధులు విడుదల చేసింది. 17వ విడతలో భాగంగా 23 రాష్ట్రాలకు రూ.4,730.41 కోట్లు, శాసనసభ కలిగి ఉన్న 3 కేంద్రపాలిత...

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో వైఎస్ షర్మిల భేటీ

0
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ సోదరి వైఎస్ షర్మిల శనివారం నాడు హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో హైదరాబాద్‌, రంగారెడ్డి...

గాల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణకు చెందిన వీడియో విడుదల చేసిన చైనా

0
గత ఏడాది జూన్ లో భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనిక బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయ వద్ద చోటుచేసుకున్న ఈ ఘర్షణలో 20 మంది...