దేశంలో కొత్తగా 15590 కరోనా కేసులు,15975 రికవరీలు నమోదు

0
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 15,590 పాజిటివ్ కేసులు, 191 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,05,27,683 కు చేరుకోగా, మరణాల...

దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహణ తేదీ ఖరారు

0
జనవరి 31, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా జాతీయ పల్స్ ‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్ కు దోహదం చేసేలా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర...

తెలంగాణలో 2 లక్షల 85 వేలు దాటిన రికవరీలు

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 202 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 14, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,91,118 కి చేరినట్టు...

జబర్దస్త్ షూటింగ్ లో ఒకరోజు : యాంకర్ అనసూయ భరద్వాజ్

0
నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రియేటివ్, కుకింగ్ వీడియోలను అందించడంతో పాటుగా పలు విషయాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో జబర్దస్త్ షూటింగ్...

24 గంటల్లో 3579 కరోనా పాజిటివ్ కేసులు, 70 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 14, గురువారం నాడు 3579 కరోనా కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,81,623 కి...

15 న గోపూజ మహోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 15, శుక్రవారం నాడు గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో పర్యటించనున్నారు. నరసరావు పేట మున్సిపల్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హిందూ...

దేశంలో కరోనా రికవరీ రేటు 96.52 శాతం, మరణాల రేటు 1.44 శాతం

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,946 కరోనా కేసులు, 198 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,12,093 కు, మరణాల సంఖ్య 1,51,727 కు చేరుకుంది. దేశంలో...

పవన్ కళ్యాణ్ “పంజా” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో...

రామతీర్థ పోరాట కమిటీని నియమించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

0
రామతీర్థ పోరాట కమిటీని నియమిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్ధంలోని శ్రీ కోదండరామ...

ఒకేరోజులో 3556 కరోనా కేసులు, 70 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. బుధవారం నాడు కొత్తగా 3556 కరోనా కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,78,044 కి చేరగా, మొత్తం...

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. "తెలంగాణ రాష్ట్రం సిరి సంపదలతో, భోగభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ...ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... సంక్రాంతి పండుగను...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 276 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 276 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 13, బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,916 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...

రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. “రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి,...

విద్య నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పే విధంగా ఉండాలి: మంత్రి హరీశ్ రావు

0
ప్రభుత్వ పాఠశాల టీచర్లకు ఆన్‌లైన్‌లో‌ బోధనా పద్ధతులపై లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని వారి ఆడిటోరియంలో పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొని, ఉత్తమ నైపుణ్యం కనబర్చిన...

మకర సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి గల కారణం ఏంటి?

0
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...

ఏపీలో కొత్తగా 203 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 203 కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి. దీంతో జనవరి 13, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,437 కు చేరగా, కరోనా...

దేశంలో 102 కి చేరిన కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

0
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (‌యూకే కరోనా స్ట్రెయిన్) పాజిటివ్ కేసుల సంఖ్య 102 కు చేరుకుంది. సోమవారం నాటికీ ఈ కేసుల సంఖ్య 96 గా ఉండగా, కొత్తగా మరో ఆరుగురికి...

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

0
వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం మైలారం గ్రామంలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బుధవారం నాడు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా...

కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ రవాణా ప్రారంభం, హైదరాబాద్‌ నుంచి 11 నగరాలకు…

0
భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్‌” కరోనా వ్యాక్సిన్ కు దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం...

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నియామకం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, ఎండీగా ఆర్పీ ఠాకూర్‌ ను నియమిస్తూ జనవరి 13, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రింటింగ్‌, స్టేషనరీ...