ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభించిన సీఎం జగన్, 15 రోజుల్లో 30.75 లక్షల ఇళ్ల...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఇళ్లు పట్టాల...
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రూ.18000 కోట్లు విడుదల చేసిన ప్రధాని...
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క మరో విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్ల మందికి పైగా రైతులకు రూ.18 వేల కోట్లును ప్రధాని నరేంద్ర మోదీ...
Oh Womaniya: యాంకర్ అనసూయతో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో...
24 గంటల్లో 3431 కరోనా పాజిటివ్ కేసులు, 71 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 25, శుక్రవారం నాడు 3431 కరోనా కేసులు, 71 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,13,382 కి...
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసిన భారత్ బయోటెక్ ఛైర్మన్
భారత్ బయోటెక్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా శుక్రవారం నాడు హైదరాబాద్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. కరోనా వైరస్ నివారణకు...
సైబరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు 2021 నూతన సంవత్సరం వేడుకలుపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నగరంలోని సైబరాబాద్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం...
ఆస్ట్రేలియాతో రెండవ టెస్ట్ ఆడబోయే భారత్ జట్టు ఇదే…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అడిలైడ్ ఓవల్ స్టేడియంలో జరిగిన తొలి డే/నైట్ టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు...
కరోనా వ్యాక్సిన్ పంపిణీ, ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలను సిద్ధం చేయడానికి మరియు ప్రణాళికాబద్ధమైన...
హ్యాండ్లూమ్,టెక్స్టైల్ పరిశ్రమకు నిధులపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ
తెలంగాణ రాష్ట్రంలోని హ్యాండ్లూమ్ మరియు టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం నిధులతో పాటు పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర జౌళి శాఖ...
అందాల తార – మధురమైన క్రైస్తవ కీర్తన
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
మొదటి దశలో 80 లక్షల మందికి టీకా వేయడానికి ప్రణాళిక సిద్దం: మంత్రి ఈటల
కొత్తరకం కరోనా వైరస్ తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం నాడు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు....
క్రిస్మస్ స్పెషల్ సాంగ్స్
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత విభిన్న...
రజనీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు తెలిసి బాధపడ్డా, త్వరగా కోలుకోవాలి : పవన్ కళ్యాణ్
ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది....
అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్
ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది....
కరోనా నుంచి 97 లక్షలమందికి పైగా రికవరీ, రికవరీ శాతం 95.77
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 30 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు, 400 లోపే మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 23,067 కేసులు...
రాష్ట్రప్రజలకు క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. "సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు...
తెలంగాణలో కొత్తగా 518 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం నాడు 44,869 శాంపిల్స్ పరీక్షించగా 518 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,84,074 కి చేరింది. అలాగే...
9 గ్రామాలతో మాసాయిపేట మండలం ఏర్పాటు, తుది నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్ లో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయడానికి ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అంగీకరించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో...
ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 24, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,075 కు చేరుకుంది. బుధవారం 9AM...
ఫాస్టాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం, జనవరి 1 నుంచి తప్పనిసరి
జనవరి 1, 2021 నుండి దేశంలోని అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం నాడు ప్రకటించారు. ఫాస్టాగ్...






















































