తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 472 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మరో 472 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 26, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,84,863 కి చేరినట్టు రాష్ట్ర...
మొటిమల సమస్యకు చక్కటి సొల్యూషన్ ఇదే – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కిన్ కేర్, కుకింగ్, హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో...
ఏపీలో కరోనా తగ్గుముఖం, కొత్తగా 282 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,712 కు చేరుకుంది. గత 24 గంటల్లో 42911 శాంపిల్స్...
యూకే నుంచి తెలంగాణకు వచ్చినవారిలో 937 మంది గుర్తింపు,18 మందికి కరోనా
కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కీలక చర్యలు తీసుకుంటుంది. యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికులను గుర్తించి వారికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను...
కొత్తరకం కరోనా వైరస్: ఫ్రాన్స్ లో కూడా మొదటి కేసు నమోదు
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభణతో ప్రపంచదేశాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. యూకే నుంచి వచ్చే విమాన రాకపోకలపై పలు దేశాలు నిషేధం విధించగా, మరికొన్ని...
ఒక మంచి పని అలవాటుగా మారడానికి 21 రోజుల మంత్రం ఇదే…
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
31 వ రోజుకు చేరిన రైతుల ఆందోళన: డిసెంబర్ 29 న కేంద్రంతో చర్చలు
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 31 వ రోజుకు చేరుకుంది. గతకొన్ని రోజులుగా కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చలకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ...
దేశంలో కొత్తగా నమోదైన 251 కరోనా మరణాల్లో 85 శాతం పది రాష్ట్రాల్లోనే నమోదు
దేశంలో శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,69,118 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,47,343 కు పెరిగింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా,...
వికారాబాద్ రోడ్డు ప్రమాదం: బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం ఇజ్రాచిట్టెంపల్లి వద్ద శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు...
రెండో టెస్ట్ తొలిరోజు: రాణించిన భారత్ బౌలర్లు, ఆస్ట్రేలియా 195 ఆలౌట్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు శనివారం నాడు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు తోలి ఇన్నింగ్స్ లో 195...
డిసెంబర్ 28 నుంచి 61.49 లక్షల మంది రైతులకు రైతుబంధు పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యాసంగి సీజన్ రైతుబంధు సహాయాన్ని డిసెంబర్ 28 నుంచి అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 61.49 లక్షల మంది...
రజనీకాంత్ ఆరోగ్యంపై మరో హెల్త్ బులెటెన్ విడుదల, డిశ్చార్జ్ పై రేపు నిర్ణయం
ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం శనివారం ఉదయం ఓ హెల్త్...
ఒక్కరోజే దేశవ్యాప్తంగా 50 లక్షల ఫాస్టాగ్ లావాదేవీలు, రికార్డు స్థాయిలో రూ.80 కోట్లు వసూలు
జనవరి 1, 2021 నుండి దేశంలోని అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ...
దేశంలో మరో 22273 కరోనా పాజిటివ్ కేసులు, 251 మరణాలు నమోదు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 22,273 కరోనా కేసులు, 251 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,69,118 కు, మరణాల సంఖ్య 1,47,343 కు చేరుకుంది. దేశంలో...
కరోనా నుంచి కోలుకున్న మంత్రి పువ్వాడ అజయ్, తాజా పరీక్షల్లో కరోనా నెగటివ్
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు డిసెంబర్ 15 న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కాగా మంత్రి పువ్వాడ అజయ్ కరోనా నుంచి...
రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల, నిన్నటి కంటే మెరుగైన ఆరోగ్యం
ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి...
వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి, పలువురికి గాయాలు
వికారాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోమిన్ పేట్ మండలం ఇజ్రాచిట్టెంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీ కొన్నాయి. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు,...
తెలంగాణలో కరోనా తగ్గుముఖం, కొత్తగా 317 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 317 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,391 కి చేరినట్టు...
యూకే నుంచి తెలంగాణకు వచ్చిన 16 మందికి కరోనా, 76 మంది ప్రైమరీ కాంటాక్టులు...
కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కీలక చర్యలు తీసుకుంటుంది. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు యూకే నుండి, యూకే మీదుగా తెలంగాణకు వచ్చిన ప్రయాణికులను...
ఏపీలో కొత్తగా 355 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 355 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 25, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,430...





















































